ఖమ్మం

ప్రతి గడపకూ టిఆర్‌ఎస్‌ పథకాల ప్రచారం సాగాలి: జలగం

కొత్తగూడెం,జూలై19(జ‌నం సాక్షి): ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా టీఆర్‌ఎస్‌ పార్టీదే గెలుపు అని కొత్తగూడెంఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు టీఆర్‌ఎస్‌దే అని, ఆ …

భారీవర్షాలతో చెరువులకు జలకళ

ఎగువన వర్షాలత పెరిగిన నీటిమట్టం కొత్తగూడెం,జూలై19(జ‌నం సాక్షి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరువానల వల్ల జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండిజలకళ ఉట్టిపడుతోంది. కొత్తగూడెం, పాల్వంచ …

బయ్యారం గనులు జిందాల్‌కు కటట్టబెట్టే కుట్ర: తమ్మినేని

భద్రాద్రి,జూలై18(జ‌నం సాక్షి): తెలంగాణలో హెల్త్‌ ఎమ్జర్జెన్సీ ప్రకటించాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రండిమాండ్‌ చేశారు. గిరిజన ప్రాంతాల్లో అప్పుడే వ్యాధులు విజృంభిస్తున్నాయని అన్నారు. బయ్యారం గనులను జిందాల్‌ …

ప్రాజెక్టులకు జలకళ

భద్రాద్రి కొత్తగూడెం,జూలై18(జ‌నం సాక్షి): ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంత రింపజేసుకున్నాయి. సోమవారం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు …

విధి నిర్వహణలో అలసత్వం

అధికారి మెమోతో విఎవో ఆత్మహత్యాయత్నం భద్రాద్రి కొత్తగూడెం,జూలై17(జ‌నం సాక్షి): భద్రాద్రి మండలంలోని నారాయణరావుపేట వీఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న రేసు ఆదినారాయణ యాసిడ్‌ తాగి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా …

పేదల సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్‌ పథకాలు

పాఠశాలల్లో పెద్ద ఎతున్న హరితహారం చేపట్టాలి: కవిత ఖమ్మం,జూలై13(జ‌నం సాక్షి): అంగన్‌వాడీలను ప్రశాంతంగా తీర్చిదిద్ది హరిత కేంద్రాలుగా రూపొందించాలని అలాగే కస్తూర్బా పాఠశాలలోని మధ్యాహ్నా భోజనాన్ని నాణ్యతతో …

మద్దతు ధరలపై రైతుల నిత్య పోరాటం

ఖమ్మం,జూలై13(జ‌నం సాక్షి): గత సీజన్‌లో మిర్చి,పత్తి, కందిరైతులకు ఎక్కడా గిట్టుబాటు ధరలు సరిగా దక్కలేదు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలు చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.ఖమ్మంలో నాఫెడ్‌ …

హరితహారానికి సర్వం సిద్దం

సన్నద్దంగా ఉండాలిన అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు భద్రాద్రి కొత్తగూడెం,జూలై11(జ‌నం సాక్షి): నాలుగో విడత హరితహరం కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మొక్కలను సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ పేర్కొన్నారు. …

వర్షాలతో మత్స్యకారుల్లో ఆనందం

చెరువుల్లో నీటి చేరికతో చేపల పెంపకానికి అనుకూలం ఖమ్మం,జూలై10(జ‌నంసాక్షి): జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో చెరువుల్లోకి నీరు చేరుతోంది. ఇది మత్స్యకారులకు ఎంతగానో దోహదపడుతుందని అధికారులు అన్నారు. వైరాతోపాటు …

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్న యంత్రాంగం భద్రాచలం,జూలై10(జ‌నంసాక్షి):  భద్రాచలం వద్ద గోదావరి నదికి మెల్లగా వరదనీరు చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు నీరు వచ్చి చేరుతోంది. …