ఖమ్మం

కిడ్నాప్‌ కుట్రలో బ్యాంక్‌ ఉద్యోగి

పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఖమ్మం,జూలై27(జ‌నం సాక్షి): ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన ఏపీజీవీబీ చైర్మన్‌ వి.నర్సిరెడ్డి కిడ్నాప్‌ కేసునులో పోలీసులు పురోగతి సాధించారు. చైర్మన్‌ నర్సిరెడ్డిని కిడ్నాప్‌ …

విద్యావైద్యరంగాల్లో నిర్లక్ష్యం

గిరిజన గ్రామాల్లో ప్రజలకు అందని సౌకర్యాలు: సున్నం ఖమ్మం,జూలై27(జ‌నంసాక్షి): రాష్ట్రప్రభుత్వం విద్య, వైద్య వ్యవస్థలను పట్టించుకోవడం లేదని సీపీఎం నేత, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆవేదన …

బిందు సేద్యం కింద రాయితీ పరికరాలు

  ఖమ్మం,జూలై26(జ‌నంసాక్షి): జిల్లాకు బిందు, తుంపర్ల సేద్యం కింద లక్ష్యం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకారం అర్హులకు సబ్సిడీ ఇస్తున్నారు. ఇందుకోసం అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోగా …

విత్తన భాండాగారంగా జిల్లా అనుకూలం

వరివిత్తన కేంద్రాలపై అధ్యయనం ఖమ్మం,జూలై26(జ‌నంసాక్షి): వరి విత్తన భాండాగారంగా జిల్లా అనుకూలంగా ఉందని జాతీయ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, పాలేరులో …

నేటినుంచి మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు

      ఏజెన్సీలో అప్రమత్తమైన పోలీసులు ఖమ్మం,జూలై26(జ‌నంసాక్షి: అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని ఏజెన్సీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే ఇటీవల అడపాదడపా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో …

మొక్కలు నాటడం సామాజిక బాధ్యత

కొత్తగూడెం,జూలై25(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్‌పీ అంబర్‌కిషోర్‌ఝూ పిలుపునిచ్చారు. తమవంతుగా అన్ని పోలీస్‌ స్టేషన్‌ లపరిధిలో …

కార్డన్ అండ్ సర్చ్

కూసూమంచి మండలం మల్లేపల్లి గ్రామంలో పోలీసులు నిర్భంధ తనిఖీ లు ప్రతి ఇంట్లో అణు వణువూ శోధిస్తున్నా పోలీసు సింబ్బంది కూసుమంచి 24 జూలై (జనంసాక్షీ):  మండల …

భూమి ని కేటాయించిన నిర్మాణానికి. నోచుకోని గురుకుల పాఠశాల భవనం.

తిరుమలాయపాలెం. జూలై 24(జనంసాక్షీ) (ఖమ్మం జిల్లా) తిరుమలాయపాలెం మండలం లోగురుకుల బాలుర పాఠశాల నిర్మాణం కోసం ప్రభుత్వం గతంలో7యకారాల భూమి ని కేటాయించిది .నేటి వరకు నిర్మాణం …

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్ల నిర్మాణం

ఖమ్మం,జూలై24(జ‌నంసాక్షి): ఉపాధి హామి పథకం క్రింద ఎస్సీ, ఎస్టీలు నివాసిత ప్రాంతాల్లోఎ సీసీ రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఇటీవల ఆయన …

సామాజిక మాధ్యమాల ద్వారా అక్రమాలు వెలుగు

ఖమ్మం,జూలై24(జ‌నంసాక్షి): ఖమ్మం జిలలా సరిహద్దు ప్రాంతాల్లో వివిధ శాఖలతో నిర్వహిస్తున్న చెక్‌పోస్టులను సమన్వయ పరిచడంతోపాటు నేరుగా ప్రజలనుంచి సమాచారం సేకరించేందుకు సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని ముందుకు సాగుతున్నారు. …

తాజావార్తలు