ఖమ్మం

గుడంబా నిర్మూలనకు కృషి: ఎమ్మెల్యే మదన్‌లాల్‌

ఖమ్మం,జూలై10(జ‌నం సాక్షి):గుడుంబా రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ అన్నారు. తండాల్లో ఎవరూ గుడుంబాను తయారు చేయవద్దని కోరారు. ప్రభుత్వం గుడుంబా …

వర్షాలతో గోదావరికి జలకళ

అప్రమత్తం అయిన అధికార యంత్రాంగం భద్రాద్రికొత్తగూడెం,జూలై9(జ‌నం సాక్షి): గోదావరికి నీటిమట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు …

నకిలీ విత్తనాలపై సమాచారం ఇవ్వండి

అనుమతి ఉన్న దుకాణాల్లోనే కొనాలి ఖమ్మం,జూలై6(జ‌నం సాక్షి): నకిలీ విత్తనాలను అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాధికారులు హెచ్చరించారు. రైతులు కూడా అనుమతి ఉన్న …

ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తున్నాం: ఎమ్మెల్యే

కొత్తగూడెం,జూలై4(జ‌నం సాక్షి ): సర్కారు బడుల్లో నాణ్యమైన, మెరుగైన విద్య అందుతోందని, తెలంగాణలోవిద్యారంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని ట్రైకార్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గతంలో …

కూరగాయల సాగుకు ప్రోత్సాహం

కొత్తగూడెం,జూలై 3 (జ‌నంసాక్షి):  రైతులు కూరగాయల సాగులో ఆధునిక పద్ధతులు అవలంబిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖాధికారులు తెలిపారు.  కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నామని …

నంబర్‌వన్‌గా తెలంగాణ అభివృద్ది

ఎమ్మెల్యే జలగం భద్రాద్రి కొత్తగూడెం,జూలై2(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతున్నారని ఎమ్మెల్యే జలగం వెకట్రావ్‌ అన్నారు. బంగారుతెలంగాణ …

అర్హులందరికి ఇళ్లు : ఎమ్మెల్యే పాయం

భద్రాద్రి కొత్తగూడెం,జూలై2(జ‌నం సాక్షి): ఇచ్చిన హావిూ మేరకు పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. అనేక ప్రాంతాల్లో నిర్మాణాలు …

బయ్యారం ఉక్కును విస్మరించడం సరికాదు

ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య భద్రాద్రి కొత్తగూడెం,జూలై2(జ‌నం సాక్షి): విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని కేంద్రం హావిూ ఇచ్చిందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం …

అక్రమ కలప స్వాధీనం

    భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌30(జ‌నం సాక్షి): అక్రమంగా తరలిస్తున్న కలపను ఫారెస్ట్‌ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలోని అశ్వారావుపేట మండలం నందిపాడు వద్ద జిట్రేగు దిమ్మలను వ్యాన్‌లో అక్రమంగాతరలిస్తుండగా …

అంగన్‌వాడీల ఆధ్వర్యంలో హరితహారం

కొత్తగూడెం,జూన్‌30(జ‌నం సాక్షి): అంగన్‌వాడీల ఆధ్వర్యంలో జిల్లాలో 15 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఐసీడీఎస్‌ జిల్లా సంక్షేమాధికారి పేర్కొన్నారు. నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని ఈ …