ఖమ్మం

పథకాల అమలులో ముందున్న తెలంగాణ

ఖమ్మం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేయనున్న సీతారామ ప్రాజెక్ట్‌కు నిధుల కొరత తీరిపోయిందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ అన్నారు. ఈ నెలాఖరు నాటికి సీఎంను …

జిల్లాకు కోటి నిధులు విడుదల

కొత్త పంచాయితీల అభివృద్దికి కేటాయింపు కొత్తగూడెం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): తండాలను పంచాయతీలుగా మార్చడంతో నూతన పంచాయతీలతో పల్లెలు కొత్త రూపు సంతరించుకున్నాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా కొత్త పంచాయితీల …

జిల్లాలో జోరుగా హరితహారం

ఉత్సాహంగా మొక్కలు నాటిన అధికారులు భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): జిల్లా వ్యాప్తంగా హరితహారం మొక్కల పెంపకం చురకుగా సాగింది. ఎమ్మెల్యేలు,అధికారులు, సింగరేణి అధికారులు మొక్కలు నాటి లక్ష్యశుద్దిని …

మిషన్‌ కాకతీయ చెరువుల పునరుద్దరలో ముందంజ

పినపాకలో వందలాది ఆయకట్టు స్థిరీకరణ: పాయం భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో మిషన్‌కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరించడంలో పినపాక నియోజకవర్గం ముందువరుసలో ఉందని …

పునరావాస పరిహారం వెంటనే చెల్లించాలి

భద్రాచలం,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస పరిహారం వెంటనేవిడుదల చేయాలని సిపిఎం నాయకుడు, భద్రాచలం ఎమ్మెల్సే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. భూములకు పరిహారం ఇచ్చి …

కొత్తపంచాయితీలకు నవ్యశోభ

నేటినుంచే అమల్లోకి పంచాయితీ కార్యాలయాలు భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): సర్పంచలకు కాలం చెల్లింది. ఇక వారి ఏలుబడి పూర్తయ్యింది. ఐదేళ్లుగా వారు చేపట్టిన పాలన బుదవారంతో ముగియడంతో గురువారం …

పోలీసుల ముమ్మర తనిఖీలు

ఖమ్మం,జూలై31(జ‌నం సాక్షి): మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఇందులో భాగంగా వాజేడు, పేరూరు పోలీసులు మండలంలోని పలు ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. …

కొత్త పంచాయితీల ఏర్పాటులో అధికారులు బిజీ

ఖమ్మం,జూలై31(జ‌నం సాక్షి): ఆగస్టు 2వతేదీ నుంచి నూతన పంచాయతీలుగా ఏర్పడిన గ్రామాల్లో పండుగ వాతావరణంలో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాల్లో …

సంక్షేమంలో కెసిఆర్‌ ముందున్నారు

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కొత్తగూడెం,జూలై31(జ‌నం సాక్షి): ప్రజలు జీవితాల్లో మార్పులు తెచ్చేలా సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. …

మత్స్య పరిశ్రమ అభివృద్దికి 32కోట్లు

ఖమ్మం,జూలై31(జ‌నం సాక్షి): సమగ్ర మత్య్సాభివృద్ధి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.32 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ పట్ల జిల్లాలో చేపల, రొయ్యల …

తాజావార్తలు