ఖమ్మం

సామాజిక బాధ్యతలో బ్రహ్మకుమారీల సేవ అమోఘం

ఖమ్మం,జూలై28(జ‌నం సాక్షి): నేటి సమాజంలో ఆధ్యాత్మిక సామాజిక క్రాంతి నింపే బాధ్యత అందరిపై ఉందని, నవయుగం రావాలంటే యువతరం మేల్కొనాలని ఖమ్మం ఎమ్మెల్యే శ్రీ పువ్వాడ అజయ్‌ …

బాలికను లక్కెళ్లి అత్యాచారం

ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన ఖమ్మం,జూలై28(జ‌నం సాక్షి): ఎన్నిచర్యలు తీసుకున్నా, కఠిన చట్టలు తీసుకుని వచ్చిన అత్యచార ఘటనలు ఆగడం లేదు. మృగాళ్లలో భయం కలగడం లేదు. …

గొర్రెల పంపిణీలో ముందున్న జిల్లా

ఖమ్మం,జూలై28(జ‌నం సాక్షి): ప్రభుత్వం అందచేస్తున్న ఉచిత గొర్రెల పంపిణీ పథకం అమలులో ఖమ్మం జిల్లా అగ్రస్థానంలో ఉందని అధికారులు తెలిపారు. గొల్ల, కురుములకు సరఫరా చేసిన గొర్రెల …

థియేటర్ల తినుబండారాల ధరలకు చెక్‌

భద్రాది కొత్తగూడెం,జూలై28(జ‌నం సాక్షి): సినిమాహాళ్ల యాజమానులతో చర్చలతో ఇక తినుంబడారాల అమమకాల్లో మార్పులు రానున్నాయి. అధికా ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించన నేపథ్యంలో …

భద్రాద్రి మన్యంలో సత్ఫలితాలు ఇస్తున్న ప్రయోగాలు

ఉద్యాన పంటలతో పాటు యాపిల్‌ సాగు భద్రాద్రికొత్తగూడెం,జూలై28(జ‌నం సాక్షి): విశాఖ మన్యంలో విజయం సాధించిన యాపిల్‌ సాగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రెండుమూడేళ్లుగా చేపట్టారు. ప్రత్యేక …

పెద్దల గుప్పిట్లో కోల్డ్‌ స్టోరేజీలు

పేద రైతులకు అందుబాటులో లేక అందని ధరలు ఖమ్మం,జూలై27(జ‌నంసాక్షి): గతసీజన్‌లో మిర్చి పండించిన రైతులు నష్టాల్లో మునిగి పోయారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర …

కిడ్నాప్‌ కుట్రలో బ్యాంక్‌ ఉద్యోగి

పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఖమ్మం,జూలై27(జ‌నం సాక్షి): ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన ఏపీజీవీబీ చైర్మన్‌ వి.నర్సిరెడ్డి కిడ్నాప్‌ కేసునులో పోలీసులు పురోగతి సాధించారు. చైర్మన్‌ నర్సిరెడ్డిని కిడ్నాప్‌ …

విద్యావైద్యరంగాల్లో నిర్లక్ష్యం

గిరిజన గ్రామాల్లో ప్రజలకు అందని సౌకర్యాలు: సున్నం ఖమ్మం,జూలై27(జ‌నంసాక్షి): రాష్ట్రప్రభుత్వం విద్య, వైద్య వ్యవస్థలను పట్టించుకోవడం లేదని సీపీఎం నేత, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆవేదన …

బిందు సేద్యం కింద రాయితీ పరికరాలు

  ఖమ్మం,జూలై26(జ‌నంసాక్షి): జిల్లాకు బిందు, తుంపర్ల సేద్యం కింద లక్ష్యం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకారం అర్హులకు సబ్సిడీ ఇస్తున్నారు. ఇందుకోసం అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోగా …

విత్తన భాండాగారంగా జిల్లా అనుకూలం

వరివిత్తన కేంద్రాలపై అధ్యయనం ఖమ్మం,జూలై26(జ‌నంసాక్షి): వరి విత్తన భాండాగారంగా జిల్లా అనుకూలంగా ఉందని జాతీయ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, పాలేరులో …