ఖమ్మం

మూడెకరాల హావిూని విస్మరించారు

ఖమ్మం,జూలై30(జ‌నం సాక్షి): దళితులకు మూడెరెకాల భూమి పంపిణీ చేస్తానన్న ముఖ్యమంత్రి మాటతప్పారని సీపీఎం నాయకులు విమర్శించారు. దళితులు, గిరిజనుల ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం దెబ్బ తీస్తోందని భాద్రాచలం …

వ్యక్తిగత మరుగుదొడ్లకు ప్రాధాన్యం

పారిశుద్ద్యం విషయంలో ప్రజలు చైతన్యం కావాలి భద్రాద్రికొత్తగూడెం,జూలై30(జ‌నం సాక్షి): బహిరంగ మలవిసర్జన నిర్మూలన కోసం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంత్‌ కోరారు. గ్రామాల్లో …

సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న ఘనత కెసిఆర్‌దే

విపక్షాలు విమర్శలు మానకుంటే పరాభవం తప్పదు జిల్లాలో నిర్ణీత కాలంలో ప్రాజెక్టుల పూర్తి: మంత్రి తుమ్మల ఖమ్మం,జూలై30(జ‌నం సాక్షి): అత్యంత వెనుకబాటుకు గురైన పాలేరు నియోజకవర్గం పరిధిలోని …

సామూహిక గోరింటాకు పండగ

నేడు మహిళలకు ఉచితంగా అందచేత ఖమ్మం,జూలై28(జ‌నం సాక్షి): నియోగి బ్రాహ్మణమహిళ సంఘం …ధన్వంతరి ఫావుండేషన్‌ల అద్వర్యంలో. అషాడమాసం సంధర్బంగా గోరింటాకు పండుగ నిర్వహిస్తున్నట్లు…సంఘం జిల్లా అధ్యక్షరాలు పరిమి …

సామాజిక బాధ్యతలో బ్రహ్మకుమారీల సేవ అమోఘం

ఖమ్మం,జూలై28(జ‌నం సాక్షి): నేటి సమాజంలో ఆధ్యాత్మిక సామాజిక క్రాంతి నింపే బాధ్యత అందరిపై ఉందని, నవయుగం రావాలంటే యువతరం మేల్కొనాలని ఖమ్మం ఎమ్మెల్యే శ్రీ పువ్వాడ అజయ్‌ …

బాలికను లక్కెళ్లి అత్యాచారం

ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన ఖమ్మం,జూలై28(జ‌నం సాక్షి): ఎన్నిచర్యలు తీసుకున్నా, కఠిన చట్టలు తీసుకుని వచ్చిన అత్యచార ఘటనలు ఆగడం లేదు. మృగాళ్లలో భయం కలగడం లేదు. …

గొర్రెల పంపిణీలో ముందున్న జిల్లా

ఖమ్మం,జూలై28(జ‌నం సాక్షి): ప్రభుత్వం అందచేస్తున్న ఉచిత గొర్రెల పంపిణీ పథకం అమలులో ఖమ్మం జిల్లా అగ్రస్థానంలో ఉందని అధికారులు తెలిపారు. గొల్ల, కురుములకు సరఫరా చేసిన గొర్రెల …

థియేటర్ల తినుబండారాల ధరలకు చెక్‌

భద్రాది కొత్తగూడెం,జూలై28(జ‌నం సాక్షి): సినిమాహాళ్ల యాజమానులతో చర్చలతో ఇక తినుంబడారాల అమమకాల్లో మార్పులు రానున్నాయి. అధికా ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించన నేపథ్యంలో …

భద్రాద్రి మన్యంలో సత్ఫలితాలు ఇస్తున్న ప్రయోగాలు

ఉద్యాన పంటలతో పాటు యాపిల్‌ సాగు భద్రాద్రికొత్తగూడెం,జూలై28(జ‌నం సాక్షి): విశాఖ మన్యంలో విజయం సాధించిన యాపిల్‌ సాగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రెండుమూడేళ్లుగా చేపట్టారు. ప్రత్యేక …

పెద్దల గుప్పిట్లో కోల్డ్‌ స్టోరేజీలు

పేద రైతులకు అందుబాటులో లేక అందని ధరలు ఖమ్మం,జూలై27(జ‌నంసాక్షి): గతసీజన్‌లో మిర్చి పండించిన రైతులు నష్టాల్లో మునిగి పోయారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర …

తాజావార్తలు