ఖమ్మం

గొల్లకురుమలు ఆర్థికంగా ఎదగాలి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌30(జ‌నం సాక్షి): గొల్లకురుమలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేస్తూ వారి కుటుంబాలు ఆర్థికాభివృద్ది సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని ఎమ్మెల్యే కోరం …

పోడు సమస్యలను పరిష్కరించాలి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌30(జ‌నం సాక్షి): అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగుభూములన్నిటికి పట్టాలివ్వాలని న్యూ డెమక్రసీ నేతలు కోరారు. అభివృద్ధి పేరిట పోలవరం ప్రాజక్టులు, సింగరేణి ఒపెన్‌కాస్ట్‌ గనుల …

నాలుగో విడత హరితహారానికి మొక్కలు సిద్దం

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌30(జ‌నం సాక్షి): మూడో విడత హరితహరం కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మొక్కలను సిద్ధం చేసినట్లు డీఆర్‌డీవో పిడి జగత్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లోని రైతులకు టేకు మొక్కలు …

విలీన మండలాల బాకీలపై ఎపి సర్కార్‌ నిర్లక్ష్యం

ఖమ్మం,జూన్‌29(జనం సాక్షి ): విభజన తరవాత ఏడుమండలాల విలీనంతో ఖమ్మం డీసీసీబీ పరిధిలోనిరెండు బ్రాంచ్‌లు, ఏడు సొసైటీలు ఆంధ్రా రాష్ట్రంలో వెళ్లిపోయాయని డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు …

ప్రభుత్వానికి స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మించే సత్తా ఉంది: ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌28(జ‌నం సాక్షి): కేంద్రం వెనకడుగు వేసినా రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్‌ ప్లాంట్‌ నిర్మిస్తుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య స్పష్టం చేశారు. బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ …

హావిూల అమలులో చిత్తశుద్ది ఏదీ

నిరుద్యోగ సమస్యల అలాగే ఉందన్న సున్నం ఖమ్మం,జూన్‌27(జ‌నం సాక్షి): రాష్ట్ర అభివృద్ధి అంటే సాధారణ సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చెందిందని గొప్పలు చెప్పుకోవడం కాదని, నిరుపేద ఆకలి …

విద్యారంగ అభివృద్దికి చర్యలు తీసుకోవాలి

ఖమ్మం,జూన్‌27(జ‌నం సాక్షి): రాష్ట్రం ఏర్పడి దాదాపు నాలుగేళ్లు కావస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్దికి చేసింది ఏం లేదని టీపీటీఎఫ్‌ జిల్లా నాయకులు అన్నారు. ఉద్యమాల ద్వారా వచ్చిన …

శరవేగంగా డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌27(జ‌నం సాక్షి):ఇండ్లు లేని పేదలకు నయాపైసా ఖర్చు లేకుండా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఉచితంగా కట్టించి ఇస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని పినపాక ఎమ్మెల్యే పాయం …

కొత్త పంచాయితీలు హరితహారంలో ముందుండాలి: ఎమ్మెల్యే

కొత్తగూడెం,జూన్‌26(జ‌నం సాక్షి): తండాలను అభివృద్ది చేసి పంచాయితీలుగా ప్రకటించడంతో నియోజక వర్గంలో గతంలో 32 పంచాయతీలుండ గా, ప్రస్తుతం 106పంచాయతీలు అయ్యాయని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు …

ధాన్యం దిగుబడి పెరిగింది

కొత్తగూడెం,జూన్‌26(జ‌నం సాక్షి): గత వేసవిలో సాగర్‌ జలాలు రైతులకు పుష్కలంగా అందటంతోపాటు అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయడంతో అధిక విస్తీర్ణంలో, ఆశించిన పంట దిగుబడి సాధ్యపడిందని …