ఖమ్మం

మద్దతు ధరలపై రైతుల నిత్య పోరాటం

ఖమ్మం,జూలై13(జ‌నం సాక్షి): గత సీజన్‌లో మిర్చి,పత్తి, కందిరైతులకు ఎక్కడా గిట్టుబాటు ధరలు సరిగా దక్కలేదు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలు చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.ఖమ్మంలో నాఫెడ్‌ …

హరితహారానికి సర్వం సిద్దం

సన్నద్దంగా ఉండాలిన అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు భద్రాద్రి కొత్తగూడెం,జూలై11(జ‌నం సాక్షి): నాలుగో విడత హరితహరం కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మొక్కలను సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ పేర్కొన్నారు. …

వర్షాలతో మత్స్యకారుల్లో ఆనందం

చెరువుల్లో నీటి చేరికతో చేపల పెంపకానికి అనుకూలం ఖమ్మం,జూలై10(జ‌నంసాక్షి): జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో చెరువుల్లోకి నీరు చేరుతోంది. ఇది మత్స్యకారులకు ఎంతగానో దోహదపడుతుందని అధికారులు అన్నారు. వైరాతోపాటు …

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్న యంత్రాంగం భద్రాచలం,జూలై10(జ‌నంసాక్షి):  భద్రాచలం వద్ద గోదావరి నదికి మెల్లగా వరదనీరు చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు నీరు వచ్చి చేరుతోంది. …

గుడంబా నిర్మూలనకు కృషి: ఎమ్మెల్యే మదన్‌లాల్‌

ఖమ్మం,జూలై10(జ‌నం సాక్షి):గుడుంబా రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ అన్నారు. తండాల్లో ఎవరూ గుడుంబాను తయారు చేయవద్దని కోరారు. ప్రభుత్వం గుడుంబా …

వర్షాలతో గోదావరికి జలకళ

అప్రమత్తం అయిన అధికార యంత్రాంగం భద్రాద్రికొత్తగూడెం,జూలై9(జ‌నం సాక్షి): గోదావరికి నీటిమట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు …

నకిలీ విత్తనాలపై సమాచారం ఇవ్వండి

అనుమతి ఉన్న దుకాణాల్లోనే కొనాలి ఖమ్మం,జూలై6(జ‌నం సాక్షి): నకిలీ విత్తనాలను అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాధికారులు హెచ్చరించారు. రైతులు కూడా అనుమతి ఉన్న …

ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తున్నాం: ఎమ్మెల్యే

కొత్తగూడెం,జూలై4(జ‌నం సాక్షి ): సర్కారు బడుల్లో నాణ్యమైన, మెరుగైన విద్య అందుతోందని, తెలంగాణలోవిద్యారంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని ట్రైకార్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గతంలో …

కూరగాయల సాగుకు ప్రోత్సాహం

కొత్తగూడెం,జూలై 3 (జ‌నంసాక్షి):  రైతులు కూరగాయల సాగులో ఆధునిక పద్ధతులు అవలంబిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖాధికారులు తెలిపారు.  కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నామని …

నంబర్‌వన్‌గా తెలంగాణ అభివృద్ది

ఎమ్మెల్యే జలగం భద్రాద్రి కొత్తగూడెం,జూలై2(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతున్నారని ఎమ్మెల్యే జలగం వెకట్రావ్‌ అన్నారు. బంగారుతెలంగాణ …

తాజావార్తలు