ఖమ్మం

అందంగా లేనని.. యువతి ఆత్మహత్య

 ఖమ్మం: పదేళ్లుగా చర్మవ్యాధితో బాధపడుతున్న ఓ యువతి తనను ఎవరూ వివాహం చేసుకోరేమోననే బాధతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మంలో జిల్లాలోని గార్ల మండలం …

ఖమ్మం జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన

ఖమ్మం : నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా హరీష్‌రావుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కొణిజెర్ల …

దొంగనోట్ల ముఠా కోసం వేట !

భద్రాచలం: భద్రాచలం కేంద్రంగా దొంగనోట్లను తయారు చేస్తున్న ముఠా వివరాలను నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. భద్రాచలం పట్టణంలో ముద్రించిన రూ.43.17 లక్షల నకిలీ నోట్లను వారం …

ఎన్నెస్పీ కెనాల్‌లో విద్యార్థి మృతదేహం లభ్యం

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరికసింగారం దగ్గర ఎన్నెస్పీ కెనాల్‌లో ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతదేహం ఖమ్మంలోని మమత మెడికల్‌ కాలేజీ విద్యార్థి మణిదీప్‌గా గుర్తించారు. …

విద్యుత్తు తీగలు తగిలి ఇద్దరు మృతి

ఖమ్మం జిల్లా అడవుల్లో విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. దమ్మపేట మండలం పారకలగండిలోని అటవీప్రాంతంలో విద్యుత్తు తీగలు తగిలి ఇద్దరు మరణించిన సంఘటనతో మృతుల …

శ్రీరాంహిల్స్‌ కాలనీని సందర్శించిన మంత్రి తుమ్మల

ఖమ్మం,మార్చి3(జ‌నంసాక్షి): అర్బన్‌ నగరంలోని శ్రీరాంహిల్స్‌ కాలనీని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సందర్శించారు. వర్తకసంఘం వజ్రోత్సవాల సందర్భంగా సంఘ ప్రధాన కార్యదర్శి చిన్ని …

విద్యార్థులు తమ నైపుణ్యాలకు పదునుపెట్టాలి: పాపిరెడ్డి

ఖమ్మం,మార్చి3(జ‌నంసాక్షి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ నైపుణ్యాలకు పదును పెడితేనే జీవితంలో రాణించగలుగుతారని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్‌ పాపిరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం మండలంలోని …

విద్యార్థుల ఔదార్యం

ఖమ్మం,మార్చి3(జ‌నంసాక్షి): ట్రాక్టర్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైన ఇద్దరికి కళాశాలలో చదువుతున్న తోటి విద్యార్థులు ఆర్థిక సాయం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.  అశ్వారావుపేట వీకేడీవీఎస్‌రాజు …

ాల దిగుబడిని పెంచుకోవాలి :ఎమ్మెల్యే

ఖమ్మం,మార్చి3(జ‌నంసాక్షి): వేసవిలో పశువులను జాగ్రత్తగా కాపాడుకొని పాల దిగుబడిని పెంచుకోవాలని ఎమ్యెల్యే తాటి వెంకటేశ్వర్లు సూచించారు.  దమ్మపేట పశువైద్యశాలలో మంగళవారం పశుగ్రాస పెంపకంపై రైతులకు అవగాహన కార్యక్రమం …

అటవీ శాఖ అధికారుల దాడులను ప్రతిఘటించాలి

ఖమ్మం,మార్చి3(జ‌నంసాక్షి):  పోడు రైతులపై అటవీశాఖ అధికారుల దాడులను రైతులు ఐక్యంగా ప్రతిఘటించాలని ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర నాయకుడు సత్యనారాయణ పిలుపునిచ్చారు. పట్టణంలోని మార్కెట్‌ యార్డులో మంగళవారం ఏర్పాటయిన సమావేశంలో …

తాజావార్తలు