ఖమ్మం

కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు

ఖమ్మం,మార్చి02(జ‌నంసాక్షి): పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క నియామకంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ మరింత బలోపేతమవుతుందని డీసీసీ అధ్యక్షుడు ఐకం సత్యం పేర్కొన్నారు. స్థానిక …

అధికారులు సమన్వయంతో ఉండాలి

ఖమ్మం,మార్చి02(జ‌నంసాక్షి):మండల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సూచించారు.  దమ్మపేట  స్థానిక మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ అల్లం వెంకమ్మ అధ్యక్షతన జరిగింది. …

108లో మహిళ ప్రసవం..కవలల జననం

ఖమ్మం,మార్చి02(జ‌నంసాక్షి): చింతకాని  మండలంలోని సీతమ్మపేటకు చెందిన రమణ అనే గర్భిణి పురిటి నొప్పులు రావడంతో ఖమ్మంలోని ఆసుపత్రికి 108 వాహనంలో తీసుకెళ్తున్నారు. వాహనం పందెళ్లపల్లి సవిూపంలోకి రాగానేఆమె …

రహదారిపై ప్రమాదంలో ఒకరు మృతి

ఖమ్మం,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): పెనుబాక మండలంలోని మణుగూరు, ఏటూరు నాగారం ప్రధాన రహదారిపై గొట్టెళ్ల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 11మందికి తీవ్రగాయాలయ్యాయి. మణుగూరుకు …

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

ఖమ్మం,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని కూసుమంచి మండలంలోని పలు పాఠశాలల్లో శనివారం ఘనంగా జరిపారు. పాలేరులోని జవహర్‌ నవోదయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సైన్స్‌ స్జబెక్టులో ప్రతిభ …

భద్రాచల రాముడి సేవలో స్పీకర్‌

ఖమ్మం జ‌నంసాక్షి : భద్రాచలంలోని శ్రీసీతారామస్వామిని స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.

4 లక్షలు దాటిన టిఆర్‌ఎస్‌ సభ్యత్వం

ఖమ్మం,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : జిల్లాలో తెరాస సభ్యత్వం ఇప్పటికే 4 లక్షలు దాటిందని కొండబాల కోటేశ్వరరావు అన్నారు. సభ్యత్వ నమోదుకు  మంయి స్పందన ఉందన్నారు. ప్రభుత్వం …

4 లక్షలు దాటిన టిఆర్‌ఎస్‌ సభ్యత్వం

ఖమ్మం,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : జిల్లాలో తెరాస సభ్యత్వం ఇప్పటికే 4 లక్షలు దాటిందని కొండబాల కోటేశ్వరరావు అన్నారు. సభ్యత్వ నమోదుకు  మంయి స్పందన ఉందన్నారు. ప్రభుత్వం అమలు …

మావోయిస్టుల కాల్పుల్లో జవాను మృతి

చింతూరు(ఖమ్మం): రాష్ట్ర సరిహద్దులకు సమీపంలోని ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఆ రాష్ట్రంలోని సుక్మా జిల్లా దూదిరాస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో గురువారం …

15న సర్వేశాం ఏకాదశి పూజలు

ఖమ్మం,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): భద్రాచలంలోనూ శివరాత్రి ఉత్సవాలునిర్వహిస్తున్నారు. 15న సర్వేశాం ఏకాదశి సందర్భంగా అభిషేకం, బంగారు పూల పూజ ఉంటుందని ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు. 17న శివరాత్రి పూజలు జరుగుతాయన్నారు.  …