ఖమ్మం

నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్‌ పోలీసుల దాడి

ఖమ్మం,మార్చి3(జ‌నంసాక్షి): కామేపల్లి మండలంలోని మద్దులపల్లిలో కామేపల్లి ఎక్సైజ్‌ పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని, 900 లీటర్ల బెల్లం పానకాన్ని …

ఎస్సీ బాలుర వసతిగృహం పరిశీలన

ఖమ్మం,మార్చి3(జ‌నంసాక్షి): కూసుమంచిలో నిరుపయోగంగా ఉన్న సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహ భవనాన్ని జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్‌ బాబురావు మంగళవారం పరిశీలించారు. వసతిగృహం విద్యార్థులను ఈ ఏడాది సవిూకృత …

ఖమ్మంలో న్యాయవాదుల ఆందోళన

తెలంగాణకు ప్రత్యేక హైకోర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా కోర్టులో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. …

ముంపు మండలాల ఉపాధ్యాయుల ధర్నా

ఖమ్మం,మార్చి02(జ‌నంసాక్షి): నెల్లిపాక మండలం ఎటపాక ఎంఈవో కార్యాలయం వద్ద పోలవరం ముంపు మండలాల ఉపాధ్యాయులు సోమవారం ధర్నాకు దిగారు. ముంపు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాను …

కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు

ఖమ్మం,మార్చి02(జ‌నంసాక్షి): పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క నియామకంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ మరింత బలోపేతమవుతుందని డీసీసీ అధ్యక్షుడు ఐకం సత్యం పేర్కొన్నారు. స్థానిక …

అధికారులు సమన్వయంతో ఉండాలి

ఖమ్మం,మార్చి02(జ‌నంసాక్షి):మండల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సూచించారు.  దమ్మపేట  స్థానిక మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ అల్లం వెంకమ్మ అధ్యక్షతన జరిగింది. …

108లో మహిళ ప్రసవం..కవలల జననం

ఖమ్మం,మార్చి02(జ‌నంసాక్షి): చింతకాని  మండలంలోని సీతమ్మపేటకు చెందిన రమణ అనే గర్భిణి పురిటి నొప్పులు రావడంతో ఖమ్మంలోని ఆసుపత్రికి 108 వాహనంలో తీసుకెళ్తున్నారు. వాహనం పందెళ్లపల్లి సవిూపంలోకి రాగానేఆమె …

రహదారిపై ప్రమాదంలో ఒకరు మృతి

ఖమ్మం,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): పెనుబాక మండలంలోని మణుగూరు, ఏటూరు నాగారం ప్రధాన రహదారిపై గొట్టెళ్ల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 11మందికి తీవ్రగాయాలయ్యాయి. మణుగూరుకు …

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

ఖమ్మం,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని కూసుమంచి మండలంలోని పలు పాఠశాలల్లో శనివారం ఘనంగా జరిపారు. పాలేరులోని జవహర్‌ నవోదయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సైన్స్‌ స్జబెక్టులో ప్రతిభ …

భద్రాచల రాముడి సేవలో స్పీకర్‌

ఖమ్మం జ‌నంసాక్షి : భద్రాచలంలోని శ్రీసీతారామస్వామిని స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.

తాజావార్తలు