ఖమ్మం

ఇల్లందులో అత్యవసరంగా దిగిన సైనిక హెలికాప్టర్‌

ఇల్లందు : ఖమ్మం జిల్లా ఇల్లందులో సైనిక విభాగానికి చెందిన హెలికాప్టర్‌ 24ఏరియా స్టేడియంలో అత్యవసరంగా దిగింది. సాంకేతిక కారణాలతో హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండైనట్లు కెప్టెన్‌ దూబే …

రేణుకా చౌదరిని అరెస్టు చేయాలని రాస్తారోకో

టేకులపల్లి(ఖమ్మంజిల్లా): బోయగూడెం సర్పంచిని ఎంపీ రేణుకా చౌదరి కులం పేరుతో దూషించడాన్ని నిరసిస్తూ టేకులపల్లిలో కాంగ్రెస్‌ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. స్థానిక పోలీసు స్టేషన్‌ ఎదుట మంత్రి …

భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలంటూ జర్నలిస్టుల దీక్షా

ఖమ్మం :భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ జర్నలిస్టులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం విదితమే. భద్రాచలంలో చేస్తున్న జర్నలిస్టుల దీక్ష మూడవ రోజుకు చేరింది. …

ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న బంద్‌

ఖమ్మం : భద్రాచలం డివిజన్‌కు తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం ఖమ్మం జిల్లా బంద్‌కు ఇవాళ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో బంద్‌ స్వచ్చందంగా …

ఖమ్మం ప్రభుత్వం ఆసుపత్రిలో నాలుగేళ్ల చిన్నారి అదృశ్యం

హైదరాబాద్‌ : ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగేళ్ల చిన్నారి అదృశ్యమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు.

రేపటి నుంచి భద్రాచలం డివిజన్‌ బంద్‌

ఖమ్మం : జిల్లాలోని భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలో కొనసాగించాలని అఖిపలక్షం డిమాండ్‌ చేసింది. జర్నలిస్టుల టీ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణవాదులు సమావేశం నిర్వహించారు. 15 నుంచి …

రేపటి నుంచి భద్రాచలం డివిజన్‌ బంద్‌

ఖమ్మం : జిల్లాలోని భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలో కొనసాగించాలని అఖిలపక్షం డిమాండ్‌ చేసింది.జర్నలిస్టుల టీజేఏసీ పిలుపు మేరకు తెలంగాణవాదులు సమావేశం నిర్వహించారు.15 నుంచి 17 వ తేది …

భద్రాచలం డివిజన్‌లో 72 గంటల బంద్‌

భద్రాచలం : తెలంగాణలో అంతర్భాగమైన భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని డిమాండ్‌తో సీమాంధ్ర నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా ఈనెల 15,16,17,తేదీల్లో భద్రాచలం డివిజన్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. …

భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే : హరీష్‌రావు

ఖమ్మం : భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మరోసారి పునరుద్ఘాటించారు. భద్రాచలం విషయంలో తేడా వస్తే తెలంగాణ బంద్‌ఉ పిలుసునిస్తామని ఆయన హెచ్చరించారు. ఎంత …

కారు అద్దాలు పగులగొట్టి చోరీ

ఖమ్మం : జిల్లాలోని పాలేరులో గుర్తు తెలియని దుండగులు కారు అద్దాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. కారులో ఉన్న 40 తులాల బంగారుల ఆభరాణాలు రూజజ5.5లక్షలను దుండగులు …

తాజావార్తలు