ఖమ్మం
కటీపీఎస్లోని పదోయూనిట్లో సాంకేతిక లోపం
ఖమ్మం : కేటీపీఎస్లోని పదో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 1660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
సాంబారు గిన్నెలో పడి బాలుడి మృతి
ఖమ్మం : ఆడుకుంటూ వచ్చిన మూడేళ్ల బాలుడు వేడి సాంబారులో పడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
వోల్వా బస్సుపై రాళ్లు విసిరిన గుర్తుతెలియని వ్యక్తులు
ఖమ్మం : జిల్లాలోని పెనుబల్లి మండలం మందాలపాడు వద్ద వోల్వో బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరినట్టు సమాచారం .దినికి సంబందించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- నేడు ప్రపంచ రేబిస్ దినోత్సవం
- తెలంగాణ భవన్కు హైడ్రా బాధిత కుటుంబాలు
- నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
- సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
- ముగ్గురు ఆడపిల్లలు పెండ్లికున్నరు, నా ఇంటి మీదకు రాకండి సారూ
- సగం చేపపిల్లలకు సర్కారు కోత
- సర్వేకొస్తే కండ్లల్లో కారం కొడుతాం
- హైదరాబాద్లో డీజేలపై నిషేధం
- మరిన్ని వార్తలు