ఖమ్మం

విద్యుత్తు కోతలను ఎత్తివేయాలని భాజపా ఆందోళన

ఖమ్మం సంక్షేమం: విద్యుత్తు కోతలను ఎత్తివేయాలంటూ జిల్లా భాజపా ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో ఎన్‌ఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నాయకులకు, అధికారులకు మధ్య వాగ్వాదం …

విద్యుత్తు కోతలను ఎత్తివేయాలని భాజపా ఆందోళన

ఖమ్మం సంక్షేమం: విద్యుత్తు కోతలను ఎత్తివేయాలంటూ జిల్లా భాజపా ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో ఎన్‌ ఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నాయకులకు, అధికారులకు మధ్య …

ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల కరపత్రాలు

ఖమ్మం : జిల్లాలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టులు కరపత్రాలు అంటించారు. ఇల్లందు మండలం కొమరారం, పోలారం గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపుల మావోయిస్టుల పేరుతో కరపత్రాలు అంటించడం కలకలం …

వాగులో మునిగి ఇద్దరి మృతి

ఖమ్మం : ఖమ్మం గ్రామీణ మండలం తీర్జాల జాతర ఆదివారం రాత్రి జాగరణ చేసి సోమవారం మున్నేరు వాగులో స్నానానికిదిగిన ఇద్దరు మృతి చెందారు. వాగు లోతుగా …

వస్త్ర యజమానుల నిరవధిక దీక్షలు

అశ్వారావుపేట: వస్త్ర దుకాణాలపై ప్రభుత్వం విధించిన వ్యాట్‌కు నిరసనగా నిరవధిక బంద్‌ను చేపట్టిన యజమానులు నేటి నుంచి నిరవధిక దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు వామపక్షాలు, బీసీ …

శివరాత్రి జాతర సందర్భంగా ఇద్దరు మృతి

ఖమ్మం గ్రామీణం: మండలంలోని తీర్థాల సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న జాతరలో ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో రొయ్యల సాయిప్రకాష్‌ (12), వరంగల్‌ …

పోటెత్తిన భక్తజనం

బూర్గంపాడు: మండలంలోని పురాతన ఆలయాలైన పెద్దరావిగూడెం కేదారేశ్యరస్వామి, మోతెగడ్డలోనివీరభద్రస్వామి ఆలయాల్లో శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. గోదావరి నదీతీరం లోని ఈ రెండు శైవక్షేత్రాలు మహాశివరాత్రి జాతరకు …

వ్యవసాయ కళాశాల విద్యార్థికి బంగారు పతకం

అశ్వారావుపేట: దేశ వ్యాప్తంగా అంతర్‌ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో కర్నాటక రాష్ట్రం బీదర్‌లో ఈ నెల 6నుంచి 10వ తేదీ వరకు జరిగిన క్రీడా పోటీల్లో ఆచార్య ఎన్జీరంగా …

మంచినీటి కోసం మహిళల ఆందోళన

దమ్మపేట: మండలంలోని మందలపల్లి , ప్రకాశ్‌ నగర్‌ కాలనీలో మంచినీటి సమస్యపై మహిళలు రోడ్డెక్కారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ఖాళీబిందెలతో ఆందోళనకు దిగారు. కాలనీలో గత …

మన్నేరువాగులో మనిగి ఇద్దరి మృతి

ఖమ్మం : ఖమ్మం గ్రామీణ మండలం తీర్థాల జాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది. శివరాత్రి సందర్భంగా నిన్న రాత్రి జాగరణ చేసి మున్నేరువాగులో స్నానానికి దిగిన ఇద్దరు మృతి …