ఖమ్మం

కేంద్రం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పాలి నామా

కూసుమంచి: కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగుదేశం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలను పెంచడాన్ని …

ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు పునరంకితం కావాలి

ఖమ్మం పట్టణం: ఎన్టీఆర్‌ ఆశయ సాధనకోసం తెదేపా నాయకులు, కార్యకర్తలు పునరంకితం కావాలని, రానున్న ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటం ద్వారా రాష్ట్ర …

ఏప్రిల్‌ ఒకటిన లెఫ్ట్‌ పార్టీల నిరసన దీక్షలు

ఖమ్మం గాంధీచౌక్‌: విద్యుత్తుఛార్జీల పెంపు, కోతలు నిరసిస్తూ రాష్ట్ర స్థాయిలో పది వామపక్షాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా ఏప్రిల్‌ ఒకటిన జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని …

సిమ్మెంటు బస్తాల మాయంపై విచారణ షురా!

ఖమ్మం సంక్షేమం: బయ్యారం మండలం గృహనిర్మాణశాఖ సిమ్మెంటు గోదాం నుంచి 268 బస్తాలు మాయం అవటంపై విచారణ నిర్వహించాలని, ఇందుకు బాధ్యులైన గోదాం ఇన్‌ఛార్జి చాట్ల వెంకటేశ్వర్లు …

ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో వినూత్న నిరసన

ఖమ్మం గాంధీచౌక్‌: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద వామపక్ష నేతల దీక్షకు మద్దతుగా మంగళవారం ఖమ్మంలో ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో వినూత్న నిరసన నిర్వహించారు. జడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం …

విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ప్రదర్శన

గాంధీచౌక్‌ (ఖమ్మం): రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మయూరి సెంటర్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను …

పదోతరగతి పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు

అశ్వారావు పేట: అశ్వారావుపేట పట్టణంలో ఉన్న 3 పరీక్షాకేంద్రాలను ఖమ్మం నుంచి వచ్చిన మూడు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

ఈనెల 27న భద్రాద్రి రాముని డోలోత్సవం

భద్రాచలం: భద్రాచలం శ్రీరాముని ఆలయంలో ఈనెల 27వ తేదీన డోలోత్సవం నిర్వహించానున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు స్వామి వారికి డోలోత్సవం, ప్రత్యేక పూజలు …

కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి

దమ్మపేట: ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని మందరపల్లి రాష్ట్రీయ రహదారిని అనుకుని ఉన్న తోటలో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరాలపై ఆదివారం అర్థరాత్రి పోలీసులు దాడిచేశారు. ఈ దాడిలో …

ఇల్లెందులో ప్రేమికుల హత్య

ఇల్లెందు: ఖమ్మం జిల్ల ఇల్లెందు సబ్‌ డివిజన్‌లోని గుండాల మండలం మర్కోడు సమీప మామిడితోటలో ప్రేమికుల జంటను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ప్రేమికులను పడిగ …

తాజావార్తలు