ఖమ్మం

ఖమ్మంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

ఖమ్మం: స్ధాయి  విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను  మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి గురువారం ప్రారంభించారు. పాలేరు నవోదయ పాఠశాలలో ప్రారంభమైన ఈ విద్యా వైజ్ఞానికి ప్రదర్శనలు నేటి నుంచి …

పీఎఫ్‌ చెల్లించాలని కార్మికుల ధర్న

ఖమ్మం : పీఎఫ్‌ చెల్లాంచాలని కార్మికుల ఆందోళన ఖమ్మంలో జరిగింది. కార్పొరేషన్‌ పరిధిలో పనిచేస్తు కార్మికులు పిఎఫ్‌ ,ఏకరూప దుస్తులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తు సీఐటీయు ఆధ్యర్యంలో …

సరిహద్దుల్లో నక్సల్స్‌ ప్రాబల్యంపై పోలీసుల నిఘా

ఖమ్మం,నవంబర్‌ 21:జిల్లాలో మావోయిస్టులు అంత బలంగా లేదని పోలీసులు భావిస్తున్నారు.  ఉత్తర తెలంగాణ స్పెష ల్‌ జోనల్‌ కమిటీ-లో మావోయిస్టులు కేవలం 70 లేదా 80 మందే …

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి

ఖమ్మం,నవంబర్‌ 21: జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేస్తానని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌ అన్నారు. జిల్లాలో 10 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలను …

చంద్రబాబు పై విమర్శలపై టిడిపి మండిపాటు

ఖమ్మం,నవంబర్‌ 21: జలగం వెంకట్రావ్‌ వైఎస్సార్‌ సిపిలో చేరిన సందర్బంగా ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగసభ జరిగింది. వైఎస్‌ విజయలక్ష్మి వారికి పార్టీ …

గంగవరం విద్యుత్‌ ఉపకేంద్రం ముట్టడి

ఖమ్మం : విద్యుత్‌ కోతలకు నిరసనగా ఖమ్మం జిల్లాలోని గంగవరం విద్యుత్‌ ఉపకేంద్రాన్ని నాలుగు గ్రామాల రైతులు ముట్టడించారు. వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ …

విధులను బహిష్కరించిన ఇంజినీర్లు

పాల్వంచ: జిల్లాలోని పాల్వంచలో కేటీపీన్‌ 5,6, దశల ఇంజినీర్ల అక్రమ బదిలీలను వ్వతిరేకిస్తూ ఇంజినీర్లు సోమవారం విధులను బహిష్కరించారు బదిలీలకుగల కారణాలను తెలపాలని వారు సీఈ సిద్ధయ్యను …

ఓటరు నమోదుపై స్పెషల్‌ డ్రైప్‌

రెఖపల్లి :ఓటరునమోదుపై ఆదివారం స్పేషల్‌డ్రైప్‌ చేపట్టిపట్టు తహసిల్దార్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఈసందర్భంగా మండలంలోని 25 పోలింగ్‌ కేంద్రాల్లో సంబంధిత అధికారులు విధులు నిర్వర్తించారు.ఓటు హక్కుకోసం వచ్చేదరఖాస్తులో తీసుకోవాల్సిన …

తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శిగా తమ్మళ్ల

భద్రాచలం తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శిగా భద్రాచలం పట్టణానికి చెందిన తమ్మళ్ల రాజెశ్‌ నియమితులయ్మారు ఈమేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అద్దంకి యాకర్‌ఆదివారం ఉత్తర్వులు జారీ …

15 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఖమ్మం : మావోయిస్టులకు జిల్లాలో పెద్ద ఎదురు దెబ్బ తగిలిందిజ. కొత్తగూడెంలో జిల్లా ఎస్సీ ఎదుట 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మహారాష్ట్ర గడ్చిరోలికి …

తాజావార్తలు