ఖమ్మం

గిరిజన పధకాలపై సమీక్ష

  భద్రాచలంలోని శ్రీ సీతారాముల అలయాన్ని ఎన్టీ లెజిస్లేటివ్‌ కమిటి గురువారం సందర్శించింది. గిరిజన పథకాలపై ఏజెన్సీ అధికారులతో ఈ కమిటీ సమీక్ష జరుగుతుంది .

వివాహిత దారుణ హత్య

భద్రచలం: పట్టణంలోని కొత్తకాలనీకి చెందిన నిర్మల(20) అనే వివాహిత బుధవారం తెల్లవారు జామున దారుణ హత్యకు గురైంది. ఈమె మెడకు వైర్లు బిగించి హత్య చేసినట్లు బంధువులు …

గిరిజనాభివృద్దిపై ఎమ్మెల్యేల సమావేశం

భద్రచలం: ఎస్టీ లెజిస్లేటివ్‌ కమిటీలో గిరిజన ఎమ్మెల్యేలు గురువారం ఉదయం రామలయం ప్రాంగణంలోని చిత్ర కోట మండపంలో గిరిజనాభివృద్దిపై సమీక్ష నిర్వహించానున్నారు. గిరిజనులకోసం అమలు జరుగుతున్న అభివృద్ది …

కాంగ్రెస్‌ నాయకుడికి నివాళులు అర్పించిన డిప్యూటి స్పీకర్‌

ఖమ్మం: మంగళవారం హత్యకు గురైన కాంగ్రెస్‌ నాయకుడు సామ్రాట్‌ మృతదేహాన్ని మంత్రి రామిరెడ్డి వెంకట్‌రెడ్డి, డిప్యూటి స్పీకర్‌ మల్లుబట్టి విక్రమార్క సందర్శించి నివాళులర్పించారు. సామ్రాట్‌ హత్య కేసులో …

సాగునీటిపై ప్రభుత్వం నిర్లక్షం

దుమ్ముగూడెం: గోదావరి నదిని బుధవారం సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పి.సుదర్శన్‌ మాట్లాడుతూ ఈ నెల …

శాంతి సామరస్యాలతో కలిసి ఉండాలి:డీఐజీ

ముదిగొండ: గ్రామాల్లో ప్రజలు శాంతి సామరస్యాలతో కలిసుండాలని ఘర్షనలకు పాల్పడరాదని డీఐజీ విక్రవమ్‌సింగ్‌మాన్‌ అన్నారు. గోకినాపల్లిలో కాంగ్రెస్‌నేత కొమ్మినేని సామ్రాట్‌ మంగళవారం హత్యకు గురైన విషయం విదితమే. …

భవిత కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

వెంకటపురం: నిరుద్యోగ యువతి యువకులు ఉపాధి మార్గాన్ని చూపించేందుకు అమలుపరుస్తున్న భవిత కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలని తహసిల్దారు లక్ష్మణస్వామి అన్నారు. ఐటీడీఏ ఇందిరాక్రాంతి పథం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు …

ఈనెల11నుంచి 13వరకు మంచినీరు బంద్‌

భద్రచలం: పట్టణంలో ఈ నెల 11నుంచి 13వరకు మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రజారోగ్యశాఖ ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. మంచినీటి పైపుల రిపేరుకారణంగా సరఫరా చేయలేకపోతున్నామన్నారు.ప్రధానంగా డాక్టర్‌ చంద్రప్రసాద్‌ …

గ్యాస్‌ వినియోగదారుల గుర్తింపు కార్డులివ్వండి

భద్రచలం: పట్టణంలోని గ్యాస్‌ వినియోగదారులంతా నివాస ధ్రువీకరణ పత్రం, వ్యక్తిగత గుర్తింపు కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు స్థానిక గ్యాస్‌ డీలర్‌ వద్ద విధిగా అందించాలని భద్రాద్రి …

వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

కూసుమంచి: మండలం జీళ్లచెర్వు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడటంతో వైద్యఆరోగ్యశాఖ ఈ శిబిరాన్ని …