ఖమ్మం

15నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ

కడప : ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో 6.7.8. తరగతుల సాంఘికశాస్త్రం హిందిబోధించే ఉపాధ్యాయులకు కడప ఎమ్మార్సీలో ఈనెల 15నుంచి మూడు రోజు పాటు శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఎంఈవో …

బాబు యాత్రకు మద్దతుగా ర్యాలీ

  చింతకాని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా చింతకాని మండలం చిన్నమండప గ్రామంలో శనివారం ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలిని మాజీ …

తెలంగాణ్య క్తినే వీసీగా నియమించాలని విద్యార్థుల ధర్నా

  ఖమ్మం: అశ్వరావుపేటలో అగ్రికల్చరల్‌ వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణలో యూనివర్సిటీల్లో తెలంగాణకు చెందిన వారినే వీసీలుగా నియమించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు రాస్తారోకో చేశారు. …

అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యం

  దమ్మపేట : మండలంలోని అల్కంపాలెం అటవీ ప్రాంతంలో గురువారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పశువుల కాపరులకి రెండు రోజుల క్రితమే గుర్తిచినావారు. భయపడి విషయాన్ని …

గిరిజన పధకాలపై సమీక్ష

  భద్రాచలంలోని శ్రీ సీతారాముల అలయాన్ని ఎన్టీ లెజిస్లేటివ్‌ కమిటి గురువారం సందర్శించింది. గిరిజన పథకాలపై ఏజెన్సీ అధికారులతో ఈ కమిటీ సమీక్ష జరుగుతుంది .

వివాహిత దారుణ హత్య

భద్రచలం: పట్టణంలోని కొత్తకాలనీకి చెందిన నిర్మల(20) అనే వివాహిత బుధవారం తెల్లవారు జామున దారుణ హత్యకు గురైంది. ఈమె మెడకు వైర్లు బిగించి హత్య చేసినట్లు బంధువులు …

గిరిజనాభివృద్దిపై ఎమ్మెల్యేల సమావేశం

భద్రచలం: ఎస్టీ లెజిస్లేటివ్‌ కమిటీలో గిరిజన ఎమ్మెల్యేలు గురువారం ఉదయం రామలయం ప్రాంగణంలోని చిత్ర కోట మండపంలో గిరిజనాభివృద్దిపై సమీక్ష నిర్వహించానున్నారు. గిరిజనులకోసం అమలు జరుగుతున్న అభివృద్ది …

కాంగ్రెస్‌ నాయకుడికి నివాళులు అర్పించిన డిప్యూటి స్పీకర్‌

ఖమ్మం: మంగళవారం హత్యకు గురైన కాంగ్రెస్‌ నాయకుడు సామ్రాట్‌ మృతదేహాన్ని మంత్రి రామిరెడ్డి వెంకట్‌రెడ్డి, డిప్యూటి స్పీకర్‌ మల్లుబట్టి విక్రమార్క సందర్శించి నివాళులర్పించారు. సామ్రాట్‌ హత్య కేసులో …

సాగునీటిపై ప్రభుత్వం నిర్లక్షం

దుమ్ముగూడెం: గోదావరి నదిని బుధవారం సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పి.సుదర్శన్‌ మాట్లాడుతూ ఈ నెల …

శాంతి సామరస్యాలతో కలిసి ఉండాలి:డీఐజీ

ముదిగొండ: గ్రామాల్లో ప్రజలు శాంతి సామరస్యాలతో కలిసుండాలని ఘర్షనలకు పాల్పడరాదని డీఐజీ విక్రవమ్‌సింగ్‌మాన్‌ అన్నారు. గోకినాపల్లిలో కాంగ్రెస్‌నేత కొమ్మినేని సామ్రాట్‌ మంగళవారం హత్యకు గురైన విషయం విదితమే. …

తాజావార్తలు