ఖమ్మం

ఖమ్మం, అక్టోబర్‌ 18: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వృత్తి వ్యతిరేక విధానాల వల్ల   కల్లు గీత వృత్తి పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి …

చెరుకు మద్దతు ధర రూ.3500గా చేయాలి

ఖమ్మం, అక్టోబర్‌ 18 : చెరుకు పంటకు మద్దతు ధర టన్నుకు 3500 రూపాయలుగా ప్రకటించాలని, ఆ ధర ప్రకటించడంలో ప్రభుత్వాలను చక్కెరలాబీ నియంత్రిస్తుందని డాక్టర్‌ రంగరాజన్‌ …

19న ఎన్‌ఎస్‌పి కార్యాలయం ముట్టడి

ఖమ్మం, అక్టోబర్‌ 18 : నాగార్జునసాగర్‌ జలాల విడుదల కోసం ఈ నెల 19న నిర్వహించే ఎన్‌ఎస్‌పి కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ …

లోక్యా తండాలో ఉధృతమవుతున్న జ్వరాలు

ఖమ్మం, అక్టోబర్‌ 18 : జిల్లాలోని కూచిమంచి మండలంలో గల లోక్యా తండాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలోని అన్ని వీధుల్లో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణమే ఈ దుస్థితికి …

అంతుపట్టని వ్యాధితో బాధపడే చిన్నారిని ఆదుకోండి

ఖమ్మం, అక్టోబర్‌ 18 : అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న జి. మాధవి (12) అనే బాలికకు శరీరంలోని అన్ని అవయవాలను నుంచి రక్తం కారుతుంది. దీంతో ఆమెను …

పాల్వంచలో నిలిచిన విద్యుదుత్పత్తి

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌ 11వ యూనిట్‌లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. సాంకేతికలోపం తలెత్తడంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలియజేశారు.

కే.యు ఎండిఎ కోర్సులో చేరిక

ఖమ్మం, అక్టోబర్‌ 16 : పట్టణంలోని కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ పిజి కళాశాలలో విద్యార్థులకు ఎంబిఎ కోర్సులో సిట్లు అందుబాటులో ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్‌ వరలక్ష్మి …

ఎపిసీడ్స్‌ ఉద్యోగి రాధాకృష్ణపై కేసు నమోదు

ఖమ్మం, అక్టోబర్‌ 16: ఎపిసీడ్స్‌ జూనియర్‌ అసిసెస్ట్‌ రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం పట్టణ మూడవ టౌన్‌ పోలీసులు తెలిపారు. నగదు నిధుల గోల్మాల్‌పై ఎపిసీడ్స్‌ …

18న స.హ.చట్టం ఆవిర్భావ దినోత్సవం

ఖమ్మం, అక్టోబర్‌ 16: సమాచార హక్కు చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్నట్లు ఖమ్మం అర్బన్‌ మండల ప్రతినిధి రామకృష్ణ తెలిపారు. …

ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధం

ఖమ్మం, అక్టోబర్‌ 16 : ఖమ్మం జిల్లాలో ఎవరేమి చేశారో తేల్చుకుందామని గత నెల 27న మంత్రి వెంకటరెడ్డి ఇచ్చిన సవాల్‌కు సిపిఎం స్పందించింది. జిల్లాలో, సొంత …