Main

ఇద్దరిని మింగిన ఈతసరదా

ఈతరాక ఇద్దరు బాలల మృతి ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం సూర్యాపేట,మే26(జ‌నంసాక్షి): ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు బావిలో మునిగి మృతిచెందిన సంఘటన నూతనకల్‌ మండలంలోని తాళ్లసింగారం …

రాష్ట్ర అవతరణ దినోత్సవాని పండుగల నిర్వహించాలి 

రాష్ట్ర గిరిజన మరియు సాంస్క తిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ సూర్యాపేట బ్యూరో, మే 26 (జనంసాక్షి): తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ప్రతి జిల్లాలో …

అన్ని వర్గాల ప్రజలకు అండగా తెరాస

– రైతుబంధుతో కాంగ్రెస్‌ అడ్రస్సు గల్లంతే – మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట, మే25(జ‌నంసాక్షి) : తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు, కులాల సమాన ఫలాలను అందిస్తుందని  …

అన్నివర్గాలకు సంక్షేమం: వేముల

నల్లగొండ,మే25(జ‌నంసాక్షి): రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామంలో నకిరేకల్‌ శాసనసభ్యులు వేముల వీరేశం నూతన గ్రామపంచాయితీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే మరియు వివిధ అభివృద్ధి పనులకు శంకు స్థాపన …

సాగు చేసే ప్రతి భూమికి పెట్టుబడి పథకం అమలు

– నల్గొండ జిల్లా ధాన్య కొనుగోల నెం.1 స్థానంలో ఉంది – డిండి ప్రాజెక్టులో నీళ్లు లేకున్నా కల్వకుర్తి నుంచి నింపి నీళ్లిచ్చాం – భారీ నీటి …

కేంద్రం నిధులతో రాష్ట్రంలో పనులు

ప్రచారం మాత్రం టిఆర్‌ఎస్‌ది: బిజెపి నల్లగొండ,ఏప్రిల్‌18(జ‌నంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం రాష్టాల్ర అభివృద్ధికి అనేక నిధులను అందిస్తుంటే తెలంగాణ రాష్ట్రం తన వాటా కింద వాటిని పొందడమే కాకుండా …

60ఏండ్లలో జరగని అభివృద్ధిని.. 

44నెలల్లోనే కేసీఆర్‌ చేసి చూపించారు – కాంగ్రెస్‌ నేతల అలసత్వంతోనే జిల్లాలో ప్లోరైడ్‌ భూతం కబలించింది – ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్‌ అహర్నిశలకు కృషి చేస్తున్నారు …

మూసీ బ్రిడ్జి నిర్మాణంతో తీరనున్న కష్టాలు

నల్లగొండ,జనవరి24(జ‌నంసాక్షి):మూడు జిల్లాల ప్రజల రవాణాకు అడ్డుగా ఉన్న మూసీ నదిపై బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. మూసీపై బ్రిడ్జి నిర్మించాలని అనేక సంవత్సరాలుగా …

ప్రభుత్వ భూవివరాలను నమోదు చేయాలి

నల్లగొండ,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమయ్యే భూములను సేకరించాలని జేసీ నారాయణరెడ్డి ఆర్డీఓలు, తహసీల్దార్లకు సూచించారు. సర్వేలో గుర్తించిన ప్రభుత్వం భూములను ల్యాండ్‌బ్యాంక్‌ కింద నమోదు …

భార్య చనిపోయిందని.. నకిలీ పత్రాలతో రూ.5 లక్షలు స్వాహా

నల్గొండ: భార్య బతికుండగానే రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని నకిలీ పత్రాలు సృష్టించి భీమా సొమ్మును కాజేసిన ఓ భర్త ఉదంతం శనివారం వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు …