Main

కాంగ్రెస్‌, టీడీపీ నేతలకు..  ప్రజల్లోకి వెళ్లే ముఖం లేదు

– ముప్పైఏళ్లుగా మూసీ గరళాన్ని బలవంతంగా తాగించారు – మళ్లీ అధికారం తెరాసదే – ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌, టీడీపీ నేతలకు …

ఆటోను ఢీకొన్న లారీ: ఒకరు మృతి

సూర్యాపేట,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): సూర్యాపేటలో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు విూతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  ఎస్‌వి ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద బుధవారం ఉదయం ఈ రోడ్డు …

పెన్షన్‌ కోసం టీచర్ల ఆందోళన

నల్లగొండ,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న నూతన పెన్షన్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని టీచర్‌ యూనియన్ల నాయకులు  ప్రభుత్వాన్ని కోరారు.  సీపీఎస్‌ …

ఉమ్మడి నల్లగొండలో గులాబీ దూకుడు

ప్రజల్లో దూసుకెళుతున్న నేతలు జోరుగా ప్రచారంతో ఓట్ల కోసం అభ్యర్థన నల్లగొండ,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేతల ప్రచారం జోరందుకుంది. గులాబీ దళాలు గ్రామాల్లో ర్యాలీలతో ఆకట్టుకుంటున్నారు. …

నా తండ్రికి మ‌ర‌ణ శిక్ష ప‌డేల చేశా

58 సార్లు బెయిల్‌ రాకుండా చేశా.. మాట్లాడుతున్న కౌసల్య  కులాంతర వివాహితులకు ప్రత్యేక చట్టం తేవాలి నా భర్తను చంపిన నిందితులకు ఉరిశిక్ష పడింది భర్త పేరున …

రైతులను పట్టించుకోని సర్కార్‌

నల్గొండ,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): రైతుల కోసం ఎంతో చేస్తున్నామని సర్కారు గొప్పలు చెప్పుకుంటోంది తప్పిస్తే చేస్తున్నదేవిూలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు అన్నారు. వరుసగా చోటు చేసుకుంటున్న రైతు …

ప్రణయ్‌ హత్య కేసులో కోటి డీల్‌

        18 లక్షల అడ్వాన్స్‌తో సుపారీ హత్య చేసింది బీహార్‌కు చెందిన శర్మ వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ నల్గొండ,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా …

కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు

నల్గొండ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): చిట్యాల శివారులో పెద్ద ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో అధికారులు …

ప్రణయ్‌ కుటుంబ సభ్యులకు  పలువురు పరామర్శ

– పరామర్శించిన సీఎల్పీ నేత జానారెడ్డి – ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ నేతను సస్పెండ్‌ చేస్తామని హావిూ – ప్రణయ్‌ను హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలి – …

వేగంగా ప్రణయ్‌ హత్య కేసు

ఇంకా ఎవరినీ అరెస్ట్‌ చేయలేదన్న ఎస్పీ నల్గొండ,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ప్రణయ్‌ హత్య కేసు విచారణ వేగవంతం చేశామని ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, ఇంకా ఎవరినీ …