Main

రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న

ఎస్సీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఎడపల్లి మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల నుంచి ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు పొందేందుకుగాను దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు మండల …

భీంగల్‌ మండలంలో రెండు పాజిటివ్‌ కేసులు

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): భీంగల్‌ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారిణి డాక్టర్‌ …

బాన్సువాడ వేంకటేశ్వర మందిరంలో

ధ్వజస్థంభం, శిఖర, ప్రతిష్ఠాపనా మహూత్సవం కామారెడ్డి,ఆగస్ట్‌11(జనం సాక్షి): బాన్సువాడ పట్టణలోని వేంకటేశ్వర మందిరంలో ధ్వజస్థంభం, శిఖరం ప్రతిష్ఠాపనా మహూత్సవం కార్యక్రమంలో భాగంగా యజ్ఞాది క్రతువులను నిర్వహించారు. ఆలయ …

విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించరాదు

సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ చంద్రశేఖర్‌ కామారెడ్డి,ఆగస్ట్‌11(జనం సాక్షి): విద్యుత్‌ ఉద్యోగుల సంఘం ఆలిండియా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాకు సీఐటీయూ …

లయన్స్‌ సేవలు అమోఘం

నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణెళిష్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): నిజామాబాద్‌ నగరం ఖలీల్‌వాడిలోని లయన్స్‌ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సర్జికల్‌ ఐ క్యాటరాక్ట్‌ ఫెకో మిషన్‌ను నిజామాబాద్‌ …

హత్య కేసు నిందితుడి అరెస్ట్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ శివారులో వృద్ధురాలిని హత్య చేసిన కమలాపూర్‌ గ్రామానికి చెందిన నిందితుడు మహ్మద్‌ షారూక్‌ను అరెస్ట్‌ చేశామని నిజామాబాద్‌ సీపీ కార్తికేయ మంగళవారం …

7వ బెటాలియన్‌ సిబ్బందికి సేవాపతకాలు

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): ఏపీఎస్‌పీ 7వ బెటాలియన్‌ సిబ్బంది సేవలకు గుర్తింపుగా ఉత్కిష్ట్ర్‌, అతి ఉత్కిష్ట్ర్‌ సేవా పతకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని బెటాలియన్‌ కమాండెంట్‌ ఎస్‌వీ.సత్యనారాయణ తెలిపారు. …

ఎలక్ట్రికల్‌ హౌస్‌ వైరింగ్‌లో శిక్షణ

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షిర్‌ఎన్‌ఎ): ఎస్‌బీఐ ఆర్‌సెటిలో ఎలక్ట్రికల్‌ హౌజ్‌ వైరింగ్‌లో శిక్షణ ప్రారంభమైంది. నిరుద్యోగులకు అండగా ఉండేందుకు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏపీఎస్‌పీ 7వ బెటాలియన్‌ కమాండెంట్‌ ముఖ్య …

మోర్తాడ్‌ మండలంలో నెగెటివ్‌ నిర్ధారణ

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): మోర్తాడ్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ రవి తెలిపారు. …

మండలంలో కొనసాగుతున్న వైద్యశిబిరాలు

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): నవీపేట మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్ర సిబ్బందితో ఏ,బీ సెంటర్ల ఆరోగ్య కార్యకర్తలతో వైద్యశిబిర్యాలను ఏర్పాటు చేశారు. మండల వైద్యాధికారులు తరుణం నాజ్‌, అరవింద్‌ …