Main

కవిత నామినేషన్ దాఖలు

కవిత నామినేషన్ వెంటవచ్చిన మంత్రి వేముల, ఎమ్మెల్యేలు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు నిజామాబాద్ బ్యూరో, మార్చి 18 (జనంసాక్షి): నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా …

భారీగా ఖర్చు చేసినా దక్కని విజయం

ఆందోళనలో ఓడిన అభ్యర్థులు అప్పులు తీర్చే మార్గం ఎలా అన్న భయం నిజామాబాద్‌,జనవరి 28 (జ‌నంసాక్షి): జిల్లాలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో బరిలో దిగిన అభ్యర్థుల్లో ఓటమిపాలైన …

కస్తూర్బా పాఠశాలలో స్పీకర్‌ ఆకస్మిక తనిఖీ

సమస్యలు అడిగి తెలుసుకున్న పోచారం కామారెడ్డి,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): జిల్లాలోని బాన్సువాడ మండలంలోని కొత్తాబాది కస్తూర్భా పాఠశాలలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. పాఠశాల …

మిషన్‌ భగీరథతో నెరవేరుతున్న నీటి కల

అనేక గ్రామాల్లో నీరు అందుతోంది:ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి): ఇచ్చి హావిూమేరకు ఇంటింటికి మంచినీరు అందించే బృహత్తర కార్యక్రమం మిషన్‌ భగీరథ శరవేగంగా సాగుతోందని మంత్రి వేముల …

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు

గుంతల రోడ్లతో ప్రయాణికుల అవస్థలు పట్టించుకోని ఆర్‌ అండ్‌ బి అధికారులు కామారెడ్డి,నవంబర్‌8 (జనం సాక్షి) :  ఇటీవల కురిసిన వర్షాలు, వీటి పై నుంచి భారీ …

అకాల వర్షాలతో భారీగా పంట నష్టం 

అయినా బీమా సొమ్ముపై అపనమ్మకం నిబంధనల ఉచ్చులో రైతుకు అందని సాయం నిజామాబాద్‌,నవంబర్‌8 (జనం సాక్షి) :  జిల్లాలో ఈ ఖరీఫ్‌లో గత ఇరవై రోజులుగా కురిసిని …

భీమ్‌గల్‌ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహాశీల్ధార్ కార్యాలయం ముందు దర్నా, వినతి

భీమ్‌గల్‌, సెప్టెంబర్ 26 (జనంసాక్షి) : భీమ్‌గల్‌ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, టీ యూ డబ్లూ జే …

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే ఎరువుల కొరత

– కేంద్రం సంమృద్ధిగానే ఎరువులు అందించింది – బీజేపీ ఎంపీ అర్వింద్‌ నిజామాబాద్‌, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు …

ఆగని మంచినీటి వ్యాపారం

వర్షాభావంతో పెరుగుతున్న దందా నిజామాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): ఎండాకాలం ముగిసినా మంచినీటి కొరతలను నీటి సరఫరాదారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. నీటి ఎద్దడి అన్ని ప్రాంతాల్లో ఉండడంతో ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌లు …

ఉద్యాన పంటలకు రాయితీలు

నిజామాబాద్‌,మే30(జ‌నంసాక్షి): రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి రైతులకు సాయం అందివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా ఉద్యానశాఖ అధికారి అన్నారు. బిందు సేద్యంపై ఆసక్తి తక్కువ ఉందని రైతులను …