Main

ఏక్తాయాత్రకు ఘన స్వాగతం

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): 75వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తమిళనాడు మహిళ రాజ్యలక్ష్మి చేపట్టిన యాత్ర పట్టణానికి చేరుకున్నది మధురై నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌లోని అటల్‌ టన్నెల్‌ వరకు 4,450 …

పెద్ద టాక్లీలో పాఠ్య పుస్తకాలు పంపిణీ

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): మద్నూర్‌ మండలంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కొనసాగుతున్నది. మండలంలోని టాక్లీ గ్రామంలో మంగళవారం నాడు పాఠశాలలో సర్పంచ్‌ రాజాబాయ్‌ విలాస్‌ పంపిణీ …

నిబంధనలకు విరుద్దంగా చేపల వేలం

గ్రామ సర్పంచ్‌పై చర్యకు గంగపుత్ర సంఘం డిమాండ్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): భీంగల్‌ మండలంలోని రహత్‌నగర్‌ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా గ్రామ సర్పంచ్‌ చెరువులో చేపలు పట్టడానికి వేలం పాట …

వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలి

షూపాలిష్‌ చేసి బిజెవైఎం వినూత్న నిరసన నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): నిరుద్యోగ సమస్యలపై, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు వెంటనే …

నవీపేట బస్టాండ్‌లో దుర్గంధం

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): నవీపేట మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలోకి రావాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. బస్టాండ్‌ భవనం పైపెచ్చులు ఊడి ప్రయాణికులపై పడడంతో గాయలపాలవుతున్నారు. బస్టాండ్‌ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగడంతో …

సమష్టిగా బాలల హక్కుల పరిరక్షణ

బాలల సమస్యల తక్షణ పరిష్కారానికి బాల అదాలత్‌ బాలల జీవన, అభివద్ధి, రక్షణ కమిషన్‌ ముఖ్య ఉద్దేశం : చైర్మన్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): అంతర్జాతీయ బాలల ఒడంబడిక చేర్చబడిన …

చెస్‌ క్రీడాకారులకు ఆర్థిక సాయం

ఉదారత చాటుకున్న ఎ మ్మెల్సీ కవిత నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): ఎ మ్మెల్సీకల్వకుంట్ల కవిత మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. నేపాల్‌లో జరిగే అంతర్జాతీయ చెస్‌ పోటీలకు నిజామాబాద్‌ జిల్లాలోని ఇద్దరు …

నీటిగుంతలో ఇద్దరి మృతదేహాలు గుర్తింపు

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బోధన్‌ పట్టణ శివారులోని బెల్లాల్‌ చెరువు అలుగు పక్కన ఉన్న నీటి గుంతలో రెండు మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా కలకలం …

పలు అభివృద్ది కార్యక్రమాలకు కవిత శ్రీకారం

నిజామాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కాలూర్‌ శివాలయ ప్రాంగణంలో ఎమ్మెల్సీ కవిత మొక్కలు నాటారు. …

జిల్లా పోలీసుల తీరు దారుణం

మండిపడ్డ ఎంపి ధర్మపురి అర్వింద్‌ నిజామాబాద్‌,నవంబర్‌11( జనం సాక్షి ): జవాన్‌ మహేష్‌ త్యాగం వృథా కాదని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. జిల్లాలో పోలీసుల పనితీరు …