Main

24గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

కాంగ్రెస్‌ కూటమిని నమ్ముకుంటే చీకట్లు తప్పవు ఎల్లారెడ్డి ప్రచారంలో హరీష్‌ రావు హెచ్చరిక కామారెడ్డి,డిసెంబర్‌1(జ‌నంసాక్షి):దేశంలో 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని …

మాయాకూటమి మాటలు నమ్మొద్దు: వేముల

కామారెడ్డి,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): మాయమాటలు చెప్పే మాయా కూటమి మాటలు నమ్మొద్దని టీఆర్‌ఎస్‌ బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం …

కాళేశ్వరర పూర్తయితే నిజారసాగర్‌కు శాశ్వత జళకళ 

ముఖ్యమరత్రి కల్వకురట్ల చరద్రశేఖర్‌రావ్‌ బోధన్‌, నవరబర్‌ 26 (జనరసాక్షి ) : కాళేశ్వరర ప్రాజెక్టు పూర్తయితే నిజారసాగర్‌లో సరవత్సరర పాటు జలకళతో ఉరటురదని, ప్రజల ఆశీర్వాదరతో తెలరగాణ …

కారు భీభత్సం

– అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టిన నిర్మాత సురేష్‌బాబు కారు – ఇద్దరికి తీవ్ర గాయాలు – కార్కానా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు – స్టేషన్‌కు వచ్చి …

 పోలీస్ హెడ్ క్వాటర్     లో ఓపెన్ హౌస్    కార్యక్రమం

• ప్రారంభించిన అదనపు డిసిపి ఆకుల శ్రీ రామ్ రెడ్డి • నిజాంబాద్ బ్యూరో ,అక్టోబర్ 19( జనం సాక్షి ):    పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం …

టీఆరెస్ లోకి ఎర్ర జొన్నల ఉద్యమకారుడు                                

 నిజామాబాద్ బ్యూరో,అక్టోబర్19(జనంసాక్షి)         :  ఎర్రజొన్నల ఉద్యమకారుడు గత పది సంవత్సరాల నుండి ఎర్ర జొన్నల రైతుల కోసం ఉద్యమిస్తున్న నవీన్ శుక్రవారం …

నేడు రాష్ట్రంలో రాహుల్‌ ఎన్నికల సభ

కామారెడ్డి,బోథ్‌ సభలకు భారీగా ఏర్పాట్లు తదుపరి సభలు 27న నిర్వహించే ఛాన్స్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. ఈనెల 20న …

కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను టీఆర్‌ఎస్‌ కాపీకొట్టింది

– కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ నిజామాబాద్‌, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) :  కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోనే టీఆర్‌ఎస్‌ పార్టీ కాపీ కొట్టిందని ఆ పార్టీ నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. …

సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలు అదుపులో ఉంటారు

★ఎల్లారెడ్డి ఎస్సై ఉపేందర్ రెడ్డి ఎల్లారెడ్డి-అక్టోబర్-15(జనంసాక్షి) ఎల్లారెడ్డి:ఆర్టీసీ బస్టాండ్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎస్సై ఉపేందర్ రెడ్డి తెలిపారు.ఎల్లారెడ్డి ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో …

నవోదయ ఎంట్రెన్స్ పరీక్షకు దరఖాస్తులు

ఎల్లారెడ్డి అక్టోబర్ 15 (జనంసాక్షి) : ఎల్లారెడ్డి:జవహర్ నవోదయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి నుండి 12 వ తరగతి వరకు సిబిఎస్ ఐ విధ్యానభ్యసించేందుకు ప్రవేశ పరీక్ష …