Main

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

కామారెడ్డి,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం దగ్గి వద్ద బుధవారం ఉదయం ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లింగంపేట మండలానికి చెందిన ప్రేమికులు పురుగుల మందు తాగారు. వివాహానికి …

మహిళల అభిప్రాయాల సేకరణ…

నిజామాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):ఇటీవల కురిసిన  వానలతో జిల్లా రైతంగాం ఆనందం వ్యక్తం చేస్తోంది. జిల్లాలో అన్నీ ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ మండలాల్లో వర్షం పడింది. ఖరీఫ్‌ సీజన్‌ గట్టెక్కుతున్న …

ఓట్ల గల్లంతు విషయంలో..  ప్రతిపక్షాలవి కావాలనే  దుష్పచ్రారం

– మహాకూటమి దుష్ట చతుష్టయం – నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచాం – మరోసారి ఆశీర్వదిస్తే ప్రతి సమస్యను పరిష్కరిస్తాం – నిజామాబాద్‌ ఎంపీ …

నిజాంసాగర్‌ నీటి విడుదలతో రైతుల ఆనందం

కామారెడ్డి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): నింజాసాగర్‌ ఆయకట్టులో మొత్తం 1.20 లక్షల ఎకరాలలో రైతులు పొలాలను సాగు చేశారు. ఈ పంటల రోణకు చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు రైతులు ఆనందం వ్యక్తం …

పేదల కడుపు నింపే ప్రభుత్వం మాది

రైతుల కోసం అనేక పథకాలు పెట్టాం అభివృద్గిలో తెలంగాణ ముందున్నది: పోచారం కామారెడ్డి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి : పేదల కడుపు నింపేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమైతే.. కడుపు కొట్టేది మాత్రం కాంగ్రెస్‌ …

నిజాం సాగర్‌ను గత పాలకుల పట్టించుకోలేదు

నిజామాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజల మద్దతు చూస్తే అఖండ విజయం ఖాయమని తెలుస్తోందని జుక్కల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్‌షిండే అన్నారు. …

మరోమారు గెలిపిస్తే మరింత అభివృద్ధి: షిండే

కామారెడ్డి,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి హన్మంత్‌ షిండే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆడపడుచులు ఆయన విజయాన్ని కోరుకుంటూ మిఠాయిలు తినిపించారు. అనంతరం రచ్చబండ వద్ద …

నిజామాబాద్‌లో అనూహ్య పరిణామాలు

డిఎస్‌ను పట్టించుకోని కెసిఆర్‌ సురేశ్‌ రెడ్డి చేరికతో అదనపు బలం నిజామాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ఉమ్మడి నిజామాబాద్‌ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఓ వైపు రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ …

కెసిఆర్‌ సొంత మిషన్లకే ప్రాధాన్యం

రైతు సంక్షేమం పట్టని సర్కార్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంపై శ్రద్ధ తీసుకున్నట్లయితే  రైతులు ఆత్మహత్యలు ఉండేవి కావని కాంగ్రెస్‌ నేత,డిసిసి అధ్యక్షుడు మహ్మద్‌ హుడాన్‌  …

బిజెపిని బలోపేతం చేస్తాం

నిజామాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం బిజెపి కార్యకర్తలపై ఉందని పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. 2019లో అధికారమే లక్ష్యంగా నాయకులు, …