Main

అమరవీరుల స్పూర్థి యాత్రకు బ్రేక్‌

– కోదండరాం అరెస్టు – హైదరాబాద్‌కు తరలింపు – ఉద్రిక్తత కామారెడ్డి,ఆగష్టు 11(జనంసాక్షి): ఉద్రిక్త పరిస్థితుల నడుమ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ను పోలీసులు హైదరాబాద్‌ తరలించారు. …

దళితులను పరామర్శించడంను అడ్డుకోవడం సిగ్గుచేటు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాసాడ నర్సింగ్ పోలీసుల నిర్బంధంలో కాంగ్రెస్ నాయకులు ఎడపల్లి, జూలై 31 ( జనంసాక్షి ) : సిరిసిల్ల లో ఇసుక మాఫియాకు …

హరితహారంలో ఆదర్శంగా నిలుస్తున్న ఎడపల్లి పోలీసులు

ఎడపల్లి, జులై 31 ( జనంసాక్షి ) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారంలో భాగంగా ఎడపల్లి ఎస్ఐ ఆసిఫ్ ఆధ్వర్యంలో మండలంలోని …

శివాలయంకు సీసీ కెమెరాలను అందించిన ఉషోదయ దుష్యంత్

బోధన్, జూలై 31 (జనంసాక్షి ) : బోధన్ పట్టణంలోని ఏక చక్ర శివాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు పట్టణంలోని ఉషోదయ కళాశాల డైరక్టర్ దుష్యంత్ సీసీ …

నిజామాబాద్‌లో భారీ చోరీ

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. నగరంలోని హైమద్‌పురా కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. 73తులాల బంగారం, …

ఓర్వలేక విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు : ఎంపీ కవిత

నిజామాబాద్: జిల్లాలో పార్లమెంట్ సభ్యురాలు కవిత పర్యటిస్తున్నారు. బోధన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలది జన ఆవేదన …

నిజాంసాగర్ ప్రధాన కాలువకు గండి

నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి పడింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అమర్ద్ గ్రామం వద్ద ఈ కాలువకు గండి పడడంతో సోయా, వరి పంటలు …

భవనంపై నుంచి దూకి రోగి ఆత్మహత్య

నిజామాబాద్ : ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తనను పట్టించుకోవటం లేదంటూ ఓ రోగి ఆసుపత్రి బెల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో …

మిగులు బడ్జెట్‌ రాష్టాన్న్రి అప్పుల పాల్జేస్తున్నారు: కాంగ్రెస్‌

నిజామాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మిగులు బడ్జెట్‌ చూపిస్తే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పులు చూపిస్తోందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ అన్నారు. కేవలం  ఇతర …

హరితహారంలో విరివిగా మొక్కలు నాటాలి

నిజామాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి): హరితహారం కింద మొక్కల పెంపకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి  పిలుపునిచ్చారు. పచ్చదనంతో పకృతిని కాపాడాలని అన్నారు. జిల్లాలో …