Main

దళిత సిఎంపేరుతో దగా చేశారు: మందకృష్ణ

నిజామాబాద్‌,జూన్‌2(జ‌నంసాక్షి): దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన సిఎం కెసిఆర్‌ దళితులను దగా చేశారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితులను …

కామారెడ్డిలో చిట్టీల పేరుతో మోసం

నిజామాబాద్: కామారెడ్డిలో చిట్టీల పేరుతో మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వ్యాపారి కృష్ణ జనం నుంచి రూ. 4 కోట్ల మేర వసూలు చేశారు. ఈ బాగోతంపై …

రాజ్యసభ సభ్యుడిగా డీఎస్!

నిజామాబాద్: సీనియర్ రాజకీయ నేత, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) రాజ్యసభలో కాలు మోపనున్నారు. 32 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనకు …

విద్యారంగంపై నిర్లక్ష్యం తగదు: ఎన్‌ఎస్‌యూఐ

నిజామాబాద్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ఫీజు రీయంబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌, రాష్ట్ర బాధ్యుడు ఫిరోజ్‌ఖాన్‌లు అన్నారు. దీనిపై ఇచ్చిన హావిూలు …

నిజాం షుగర్స్‌పై సిఎం స్పష్టత ఇవ్వాలి

నిజామాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ స్వాధీనంపై స్పష్టత ఇవ్వాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజాంషుగర్స్‌ …

నేడు జిలల్లాకు రానున్న సిఎం కెసిఆర్‌

అధికారులతో సవిూక్షలో నిజామాబాద్‌కు వరాలు? నిజామాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండురోజుల పాటు జిల్లాలోనే మకాం వేయనున్నందున సవిూక్షలకు సంబంధించి జిల్లా అధికారులు సన్నద్దం అవుతున్నారు. జిల్లా సమస్యలతో …

కామారెడ్డి సమీపంలో రోడ్డు ప్రమాదం

నిజామాబాద్ : కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి బైపాస్‌ రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టావేరా వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురు మృతి …

సిరిసిల్ల రాజయ్య ఇంట్లో విషాదం..

వరంగల్ : వరంగల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో రాజయ్య కోడలు సారిక, ముగ్గురు చిన్నారులు …

మోతె నా స్వగ్రామం లాంటింది రూ.2.50 కోట్లతో మోతె వీధుల అభివృద్ధి : కేసీఆర్‌

నిజామాబాద్‌: జిల్లాలోని మోతె గ్రామంలో హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి ప్రకాశ్‌జవదేకర్‌, రాష్ట్ర మంత్రులు జోగురామన్న, పోచారం శ్రీనివాస్‌, ఎంపీలు కవిత, …

డివైడర్ ను ఢీ కొట్టిన కారు:ఇద్దరు మృతి..

నిజామాబాద్: జిల్లాలోని ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన …