Main

ప్రాజెక్టులను అడ్డుకుంటే కాంగ్రెస్‌ పార్టీ ఖాళీఖాయం

– తెరాస పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు – వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌, అక్టోబర్‌24(జ‌నంసాక్షి) : తెలంగాణాలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు, ప్రతి …

సమస్యలపై నిరంతర పోరాటం : కాంగ్రెస్‌

నిజామాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): రైతుల సమస్యలతో పాటు, ఫీజు రియంబర్స్‌మెంట్‌ తదితర సమస్యలపై కాంగ్రెస్‌ పోరాడుతుందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలతో అన్ని వర్గాలకు …

ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడమే లక్ష్యంగా మినీ ట్యాంక్‌ బండ్‌లు

-బాన్సువాడ కల్కి చెరువు ట్యాంక్‌బండ్‌ పనులను పరిశీలించిన మంత్రి పోచారం కామారెడ్డి,అక్టోబర్‌ 23(జ‌నంసాక్షి): తెలంగాణాలోని ప్రధాన పట్టణాలతోపాటు ఓమోస్తరుగా ప్రజాదరణ ఉన్న గ్రామాల్లో కూడా ప్రజలకు ఆహ్లాదాన్ని …

మన్మధస్వామి పాదయాత్రను విజయవంతం చేయండి

మఠాధిపతి సోమయ్యప్ప బిచ్కుంద (జనంసాక్షి) ఈ నెల 22 నుండి నవంబర్ 3 వరకు బిచ్కుంద నుండి మన్మధస్వామి వరకు పాదయాత్ర ఉందని బిచ్కుంద మండలకేంద్రంలోని మఠాధిపతి …

రైతు సమస్యలపై అనవసర రాద్దాంతం

నిజామాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఆర్మూర్‌ జీవన్‌ రెడ్డి అన్నారు.తెరాస ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఇంతకాలం 80 శాతం నిధులను …

ఆయుర్వేదం భారతీయ ప్రాచీన సాంప్రదాయ వైద్యం

-కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి నిజామాబాద్‌,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): గతంలో ఎంతోప్రాచుర్యం పోందిన ఆయుర్వేద వైద్యం తిరిగి మంచి రోజులు వస్తున్నాయని, దీనికి ఉదాహరణ ప్రజలనుంచి వస్తున్న ఆదరణెళి ముఖ్యమని నిజామాబాద్‌ జిల్లా …

పటేల్‌ వల్లే సంస్థానాల విలీనం

– కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ – భాజపాలో చేరిన డీఎస్‌ తనయుడు అరవింద్‌ నిజామాబాద్‌,సెప్టెంబర్‌ 17,(జనంసాక్షి): సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌లో భారతీయ …

జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ

నిజామాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లాలో భారీగా బతుకమ్మ పండగను నిర్వహిస్తామని ప్రకటించారు. ఈనెల 26న హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో జరగబోయే రాష్ట్ర స్థాయి బతుకమ్మ వేడుకలకు …

విమోచన ఆందోళనలపై మౌనం సరికాదు

నిజామాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా విమోన దినోత్సవంపై ఆందోళనలు జరుగుతన్నా సిఎం కెసిఆర్‌ దీనిపై స్పందించక పోవడం రాజకీయం కాక మరోటి కాదని బిజెపి జిల్లా నాయకుడు ప్లలె …

రైతులకు ఎలాంటి అన్యాయం జరగదు-మంత్రి పోచారం

నిజామాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): రైతులను సంఘటితం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ సమితిలు ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. నిజమైన రైతులకు …