నిజామాబాద్

మిస్సింగ్ కేసు నమోదు

లింగంపేట్ 20 జూలై (జనంసాక్షి)  లింగంపేట్ మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన గండిగారి అల్లూరి కనబడడం లేదని తండ్రి గండిగారి చంద్రయ్య ఫిర్యాదు మేరకు బుదువారం మిస్సింగ్ …

అప్పుల సాగుతో కుదేలయిన అన్నదాతలు

వడ్డీలు పెరగడంతో అధిక రుణభారం మళ్లీ పంటలు వేయడమెలా అన్నదే సమస్య ప్రభుత్వ సాయం కోసం రైతాంగం ఎదురుచూపు నిజామాబాద్‌,జూలై20(జ‌నంసాక్షి): అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులన్ని వరదనీటిలో …

*కూలిపోయిన ఇంటి మట్టిని తొలగించిన ఎంపిటిసి

లింగంపేట్ 19 జూలై (జనంసాక్షి)  లింగంపేట్ మండలంలోని షెట్పల్లి గ్రామంలో మొన్న కురిసిన వర్షాలకు సోమవారం రాత్రి పురాతన ఇల్లు కూలిపోయి పక్కనే ఉన్న సిసి రోడ్డు …

విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ

ఏర్గట్ల జూలై 19 ( జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని  గుమ్మిర్యాల్  గ్రామంలోనీ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం రోజున విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన …

బాలికల గురుకుల కళాశాల వంట గదిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ముష ర్రఫ్ ఫారుఖీ.

 నిర్మల్ బ్యూరో, జులై19,జనంసాక్షి,,  జిల్లా కేంద్రంలో ని    సోఫినగర్ బాలికల గురుకుల  జూనియర్ కళాశాల వంట గదిని జిల్లా పాలనాధికారి  ముషారఫ్ ఫారుకి మంగళవారం  ఆకస్మికంగా  …

శ్రీరాంసాగర్‌కు మరోమారు వరద

22గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు నిజామాబాద్‌,జూలై19(జనం సాక్షి): ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి మరోమారు వరద ప్రవాహం పెరిగింది. …

పారిశుద్య పనులు సకాలంలో చేపట్టాలి

వరదప్రభావిత గ్రామాల్లో వ్యాధులు రాకుండా చర్యలు నిజామాబాద్‌,జూలై19(జనం సాక్షి): ప్రతీ నివాస ప్రాంతంలో పారిశుధ్య పనులు, మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. ఎక్కడైనా …

పంపిణి చేసిన ప్రతి మొక్కను కాపడాలి సర్పంచ్ లావణ్య

లింగంపేట్ 19 (జనంసాక్షి) లింగంపేట్ మండలకేంద్రంలో మంగళవారం హోమ్ సీడ్ మొక్కలను సర్పంచ్ బొల్లు లావణ్య ఇంటింటికి పంపిణి చేసినట్లు కార్యదర్శి విఠల్ తెలిపారు.ప్రతి కుటుంబానికి 6 …

ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణి..

దోమ.న్యూస్ జనం సాక్షి. దోమ మండలకేంద్రంలో మంగళవారం ప్రైమరి. బాలికల జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులకు పంపిణి జరిగింది సర్పంచ్ కె రాజిరెడ్డి ఎంపీటీసీ అనితలు ఉప …

పంటలను పరిశీలించిన ముత్యాల సునీల్ కుమార్

జూలై    ( జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల్, దోంచంద గ్రామాలను సోమవారం ఆరంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ పంటలను పరిశీలించారు. …