నిజామాబాద్

*అర్హులందరికి బూస్టర్ డోస్

 *వైద్యురాలు భానుప్రియ _________________________ 15 జూలై (జనంసాక్షి)  అర్హులైన ప్రతిఒక్కరికి బూస్టర్ డోస్ ఇవ్వడం జరుగుతుందని వైద్యురాలు భానుప్రియ తెలిపారు.శుక్రవారం లింగంపేట్ మండలకేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో 24 …

-ములుగు జిల్లాలో గోదావరి నది ఉగ్రరూపం

-అధికారులని అప్రమత్తం చేసిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య. -పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. -లోతట్టు ప్రాంతాలు జలమయము. -నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. -అనుక్షణం అప్రమత్తతతో అధికార …

సబ్ స్టేషన్ భవనం పూర్తిగా శిథిలాతకు

జనంసాక్షి  మండలం అరగొండ గ్రామంలో  గత ఐదు రోజుల నుండి భారీ వర్షం కురుస్తు అరగొండలోని 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం గది  శిధిలావస్థకు చేరుకుంది …

గుండ్ల చెరువును పరిశీలించిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి

జనంసాక్షి మండలం గుండారం గ్రామంలో గుండ్ల చెరువు మిషన్ కాకతీయలో నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టడంతో కోతకు గురై గండి పడటంతో కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డినేడు రాజంపేట …

ఆగస్టు2 సిరిసిల్ల కాంగ్రెస్ సభను విజయవంతం చేయండి

నాగార్జునసాగర్ (నందికొండ),నవ భూమి ప్రతినిధి,జూలై 14;నాగార్జున సాగర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు నాగరాజు యాదవ్ అధ్యక్షతన గురువారం నందికొండలో తెలంగాణ కాంగ్రెస్ …

భారీ వర్షానికి ఇత్వర్ పేట్ లో కూలిన ఇండ్లు

జూలై 14 (జనం సాక్షి) నిజామాబాద్ బాల్కొండ మండలంలోనీ ఇత్వర్ పేట్ గ్రమంలో గురువారం గత ఏడు అరు రోజుల నుండి ఎడ తెరపి లేకుండా కురుస్తున్న …

వర్షభీభత్సానికి కూలిన ఇండ్లను పరిశీలించిన తహసిల్దార్ మారుతి

14 జూలై (జనంసాక్షి)  లింగంపేట్ మండలంలోని ఐలాపూర్ కొయ్యగుండు తాండ గ్రామపంచాయతీలలొ గురువారం కూలిన ఇండ్లను తహసీల్దార్ మారుతి పరిశీలించారు.గతవారం రోజుల నుండి విస్తారంగా ఎడతెరిపి లేకుండా …

*జలపాతాల వద్ద పర్యటకులు జాగ్రత్తగా ఉండాలి*

*పాండవుల గుట్టలను సందర్శించిన రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి* రేగొండ (జనం సాక్షి) రేగొండ మండలం పాండలగుట్టలో జాలువారుతున్న జలుపాతాలను చూడడానికి వస్తున్న పర్యాటకులు జాగ్రత్తలు వహించాలని …

పురాతన ఇండ్లను ఖాళీ చేయండి. ప్రమాదం పొంచి ఉంది

జూలై 14 జనం సాక్షి:-మండల కేంద్రంలో గత ఎనిమిది రోజులుగా కురుస్తున్న వర్షానికి పురాతన పెంకుటిల్లు కులిపోతున్నయి.ఈ సందర్భంగా గురువారం స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్,స్థానిక సింగిల్ …

వర్షంలో సైతం ప్రజల బాగోగులు చూసుకుంటున్న మండల నాయకులు , అధికారులు

(జనంసాక్షి): రాష్ట్రంలో మరియు రుద్రూర్ మండలం కురుస్తున్న భారీ వర్షాలకు   రుద్రూర్ మండల నాయకులు , అధికారులు వర్షంలో సైతం గొడుగులు పట్టుకొని రుద్రూర్ మండలం లోని …