నిజామాబాద్

గాంధారి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సై సాయిరెడ్డి

గాంధారి జనంసాక్షి జులై 11 గాంధారి మండలంలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గాంధారి ఎస్సై సాయిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా …

గాంధారి మండలం లో నిన్న కురిసిన అకాల వర్షంకు మాతుసంఘం గ్రామంలో పశువులు గల్లంతు

జనంసాక్షి జులై 11  గాంధారి మండల్ మాతు సంగెం గ్రామంలో నిన్న  రోజున కురిసిన భారీ వర్షాల కారణంగా చాలాపశువులు కొట్టుకుపోవడం జరిగింది ఈరోజు వెతుకుతుండగా  పట్లొల్ల …

దళిత భూపంపిణీ పథకం లేనట్లే

భూములకు డిమాండ్‌తో అటకెక్కిన పథకం నిజామాబాద్‌,జూలై9(జనం సాక్షి )): నిరుపేదలైన ఒక్కో దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలని నిర్ణయించిన పథకం దాదాపుగా ఆగిపోయినట్లే …

అప్రమత్తమైన మండల నాయకులు, తహసిల్దార్ ముజీబ్ ,ఎస్ఐ రవీందర్ ,విఆర్ఓ జావిద్,

  (జనంసాక్షి): తెలంగాణతో పాటు రుద్రూర్ మండల కేంద్రంలో భారీగా కురుస్తున్న వర్షానికి ఎలాంటి నష్టం ప్రజలకు కలగకుండా చూడడం కోసం రుద్రూర్ తహసిల్దార్ ముజీబ్, ఎస్సై …

గల్ఫ్ లో మరణించిన సాయి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమా

  జగిత్యాల రూరల్ మండల జాబితా పూర్ గ్రామానికి చెందిన గర్వందుల శ్రీనివాస్ కొడుకు గర్వందుల సాయి కుమార్ ఇటీవల దుబాయ్ లో ఆత్మ హత్య చేసుకొని …

జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది

భారీ వర్షానికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి వాహన చోదకులకు ఇబ్బందిగా మారింది… టవర్, గంజ్, అంగడి బజార్, వద్ధ డ్రైనేజీ నుండి రోడ్డుపై …

ముప్కాల్ మండలంలో 80.5 వర్షపాతం నమోదు.

ముప్కాల్ జనం సాక్షి జులై 9 మండలంలో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలో ఇందిరమ్మ కాలనీ జేపీ కాలనీ పూర్తిగా నీట మునిగాయి అధిక …

శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద

నిజామాబాద్‌,జూలై9( జనంసాక్షి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.జిల్లాలోని శ్రీరాం సాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులోకి గంట …

ప్లాస్టిక్‌ వాడకాన్ని ఆపేద్దాం

ప్లాస్టిక్‌ వాడకాన్ని ఆపేద్దాం కామారెడ్డి,జూలై8(జనంసాక్షి):ప్లాస్టిక్‌ను నిషేధించి ప్లాస్టిక్‌ రహిత బాన్సువాడగా నిర్మిద్దామని వ్యాపారస్తులు, ప్రజలకు మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌ పిలుపునిచ్చారు. మనమంతా ప్రతిజ్ఞ తీసుకుని ప్లాస్టిక్‌ …

మోడీ పాలనలో వంట గదుల్లో మంట ఎల్.పి.జి గ్యాస్ ధర 50రు.పెంపుపై తెరాస శ్రేణులు నిరసన

కోటగిరి జూలై 8 జనం శాక్షి:-పెంచిన ఎల్.పి.జి గ్యాస్ సిలెండర్ ధరలను వెంటనే తగ్గించలని కోరుతూ కోటగిరి మండల టి.అర్.ఎస్ శ్రేణులు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా …