నిజామాబాద్

తీనమార్‌ మల్లన్నపై మరో కేసు  నమోదు

నిజామాబాద్‌,అక్టోబర్‌11  (జనం సాక్షి) జిల్లా కేంద్రంలోని 4వ పోలీస్‌ స్టేషన్‌ లో చింతపండు నవీన్‌ కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న, ఉప్పు సంతోష్‌ పై కేసు నమోదు చేసినట్లు …

వివాహిత దారుణహత్య

సగం కాలిన మృతదేహం గుర్తింపు నిజామాబాద్‌,అక్టోబర్‌5 ( జనం సాక్షి) : జిల్లాలోని మాక్లుర్‌ మండలం ముల్లంగి గ్రామ శివారులో దారుణం వెలుగుచూసింది. పంట పొలాల్లో వివాహిత …

జిల్లాలో చిరుత పులి కలకలం

అప్రమత్తం అయిన అటవీ సిబ్బంది నిజామాబాద్‌,సెప్టెంబర్‌30 (జనం సాక్షి) : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో చిరుతపులి కలకలం రేపుతున్నది. జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని మంజీరా నది …

మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీక్‌

నిజామాబాద్‌,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):   నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌ వాయి మండలంలోని గన్నరం గ్రామ సమిపన జాతీయ రహదారి 44 కు అనుకోని ఉన్న మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌ లికేజ్‌ …

వర్షప్రభావిత ప్రాంతాల్లో మంత్రి వేముల పరిశీలన

  అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన నిజామాబాద్‌,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):  భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి జిల్లాలో …

ఉమ్మడి నిజామాబాద్‌లో పొంగుతున్న వాగులు

త్రివేణి సంగమం కందకుర్తి వద్ద గోదావరి ఉధృతి నీటిప్రవాహంలో చిక్కుకున్న సిలిండర్‌ వాహనం లింగాపూర్‌ వద్ద వాగులో కొట్టుకు పోయిన వ్యక్తి నీట మునిగిన సరికొండ విద్యుత్‌ …

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలకు జలకళ

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు శ్రీరాంసాగర్‌ నుంచి నీటి విడుదల నిజామాబాద్‌,సెప్టెంబర్‌28 (జనంసాక్షి) : ఉమ్మడి జిల్లాలో మరోమారు భారీ వర్షాలు కురిశాయి. దీంతో జలాశయాలు, చెరువులు, కుంటలు …

నెలనెలా పెన్షన్ల విడుదలలో జాప్యం

కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుదారుల ఎదురుచూపు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదంటున్న అధికారులు నిజామాబాద్‌,సెప్టెంబర్‌28 (జనంసాక్షి)  : తమకు త్వరగా పింఛన్లు మంజూరు చేయాలని మండల పరిషత్‌ …

దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలి

అప్పుడే ప్రభుత్వాన్ని దళితులు నమ్ముతారు: బిజెపి నిజామాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): దళితబంధు పథకాన్ని ఒక్క హుజూరాబాద్‌లోనే గాకుండా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. …

నేడు స్వాతంత్య సమరయోధులపై ఫొటో ఎగ్జిబిషన్‌

మూడురోజులు సాగనున్న ప్రదర్శన కామారెడ్డి,ఆగస్టు 25(జనంసాక్షి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్‌ స్టాండు ప్రాంగణంలో కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఫీల్డ్‌ అవుట్‌ రీచ్‌ బ్యూరో, నిజామాబాదు …

తాజావార్తలు