నిజామాబాద్

ఆయుర్వేదం భారతీయ ప్రాచీన సాంప్రదాయ వైద్యం

-కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి నిజామాబాద్‌,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): గతంలో ఎంతోప్రాచుర్యం పోందిన ఆయుర్వేద వైద్యం తిరిగి మంచి రోజులు వస్తున్నాయని, దీనికి ఉదాహరణ ప్రజలనుంచి వస్తున్న ఆదరణెళి ముఖ్యమని నిజామాబాద్‌ జిల్లా …

నిజాంసాగర్‌కు జలకళ

నిజామాబాద్‌,సెప్టెంబర్‌ 26,(జనంసాక్షి): నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద గురించి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను …

పటేల్‌ వల్లే సంస్థానాల విలీనం

– కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ – భాజపాలో చేరిన డీఎస్‌ తనయుడు అరవింద్‌ నిజామాబాద్‌,సెప్టెంబర్‌ 17,(జనంసాక్షి): సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌లో భారతీయ …

జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ

నిజామాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లాలో భారీగా బతుకమ్మ పండగను నిర్వహిస్తామని ప్రకటించారు. ఈనెల 26న హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో జరగబోయే రాష్ట్ర స్థాయి బతుకమ్మ వేడుకలకు …

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): పీఆర్‌సీ బకాయిలు చెల్లింపుతో పాటు ఆరోగ్యకార్డులు అన్ని ఆసుపత్రుల్లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ప్రతి 40పాఠశాలలకు ఒక ఉప …

విమోచన ఆందోళనలపై మౌనం సరికాదు

నిజామాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా విమోన దినోత్సవంపై ఆందోళనలు జరుగుతన్నా సిఎం కెసిఆర్‌ దీనిపై స్పందించక పోవడం రాజకీయం కాక మరోటి కాదని బిజెపి జిల్లా నాయకుడు ప్లలె …

రైతులకు ఎలాంటి అన్యాయం జరగదు-మంత్రి పోచారం

నిజామాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): రైతులను సంఘటితం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ సమితిలు ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. నిజమైన రైతులకు …

రూర్బన్ హౌజ్ సర్వేను పరిశీలించిన ఎంపీడీఓ

ఎడపల్లి, సెప్టెంబర్ 1 ( జనంసాక్షి ) : ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో రూర్బన్ హౌజ్ సర్వే ప్రారంభమైంది. ఈ మేరకు మండలంలోని జైతాపూర్ గ్రామంలో …

ఆటలలో క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి

స్నేహాభావంతో ఆటలు ఆడాలి ఎడపల్లి ఎస్ఐ ఎండీ ఆసిఫ్ ఎడపల్లి, సెప్టెంబర్ 1 ( జనంసాక్షి ) : ఆటలలో క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని, ఆటలలో గెలుపోటములు …

సర్వేల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం : డిసిసి

నిజామాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): భూ సర్వే పేరుతో మరోమారు ప్రజలను మభ్యపెట్టేందుకు సిఎం కెసిఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ అన్నారు. దీంతో ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా …