నిజామాబాద్

సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

కామారెడ్డి,నవంబర్‌1(జ‌నంసాక్షి): సేంద్రియ వ్యవసాయం పురోగమించడానికి రైతులకు అవగాహనతో పాటు, చైతన్యం కల్పిస్తున్నామని కామారెడ్డి ఏడీఏ మహేశ్వరి పేర్కొన్నారు. రైతులు స్వయంగా నమ్మితే గాని ముందుకు రారని అందుకే …

మహిళ ఆత్మహత్య

నిజామాబాద్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మండలకేంద్రంలో గల గోసంగి కాలనికి చెందిన గృహిణి సంపంగి లావణ్య (25) …

మిషన్‌ భగీరథను వేగం పెంచాలి

-జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి నిజామాబాద్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): మిషన్‌భగీరథ పనులను వేగవంతం చేయాలని ఇంచార్జి కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారుజ. తన చాంబర్‌లో మిషన్‌ …

సమస్యలకు సమాధానం ఇస్తాం: పోచారం

నిజామాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ప్రాజెక్టులు, వ్యవసాయానికి సంబంధించి ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇందులో దాపరికానికి తావు లేదన్నారు. రైతాంగ …

ప్రాజెక్టులను అడ్డుకుంటే కాంగ్రెస్‌ పార్టీ ఖాళీఖాయం

– తెరాస పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు – వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌, అక్టోబర్‌24(జ‌నంసాక్షి) : తెలంగాణాలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు, ప్రతి …

సమస్యలపై నిరంతర పోరాటం : కాంగ్రెస్‌

నిజామాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): రైతుల సమస్యలతో పాటు, ఫీజు రియంబర్స్‌మెంట్‌ తదితర సమస్యలపై కాంగ్రెస్‌ పోరాడుతుందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలతో అన్ని వర్గాలకు …

ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడమే లక్ష్యంగా మినీ ట్యాంక్‌ బండ్‌లు

-బాన్సువాడ కల్కి చెరువు ట్యాంక్‌బండ్‌ పనులను పరిశీలించిన మంత్రి పోచారం కామారెడ్డి,అక్టోబర్‌ 23(జ‌నంసాక్షి): తెలంగాణాలోని ప్రధాన పట్టణాలతోపాటు ఓమోస్తరుగా ప్రజాదరణ ఉన్న గ్రామాల్లో కూడా ప్రజలకు ఆహ్లాదాన్ని …

మన్మధస్వామి పాదయాత్రను విజయవంతం చేయండి

మఠాధిపతి సోమయ్యప్ప బిచ్కుంద (జనంసాక్షి) ఈ నెల 22 నుండి నవంబర్ 3 వరకు బిచ్కుంద నుండి మన్మధస్వామి వరకు పాదయాత్ర ఉందని బిచ్కుంద మండలకేంద్రంలోని మఠాధిపతి …

నియంతృత్వ పాలన తగదు: బిజెపి

నిజామాబాద్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నియంతృత్వ పాలన సాగుతోందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి విమర్శించారు. నకిలీ విత్తనాలు, వర్షాలతో రైతులు నట్టేట మునిగినా రైతులను …

రైతు సమస్యలపై అనవసర రాద్దాంతం

నిజామాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఆర్మూర్‌ జీవన్‌ రెడ్డి అన్నారు.తెరాస ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఇంతకాలం 80 శాతం నిధులను …