నిజామాబాద్

దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, నవంబర్‌ 3 : 2012-13 సంవత్సరానికి గాను పరిపాలన న్యాయశాస్త్రంలో శిక్షణ పొందుటకు గాను నిజామాబాద్‌ జిల్లా వాసులైన వెనుకబడిన తరగతులకు చెందిన లా గ్రాడ్యుయేట్ల …

అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్లు సీజ్‌ చేయాలి : కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 3 : ఇసుక రవాణాకు సంబంధించి ఏ విధమైన అనుమతులు ఇవ్వడం లేనందున అక్రమంగా ఇసుక తరలింపును నిరోధించడానికి గట్టి నిఘాను, ఆకస్మిక దాడులను …

నల్లజెండాలు ఎగురవేసిన తెలంగాణవాదులు

నిజామాబాద్‌, నవంబర్‌ 1: రాష్ట్రావతరణ దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జర్నలిస్టు ఫోరం, తెలంగాణవాదులు గురువారం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లా కేంద్రంలో …

సమస్యల పరిష్కారానికి కృషి

నిజామాబాద్‌, నవంబర్‌ 1: జిల్లా సర్వతోముఖాభివృద్ధికి, పేదల సంక్షేమానికి, మాతా శిశు మరణాల రేటు తగ్గించడానికి, ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి విశేషంగా కృషి చేస్తున్నాయని, రైతులకు లబ్ధి …

ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను జిల్లా కాంగ్రెస్‌ కమిటీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో ఇందిరాగాంధీ …

రాష్ట్రావతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా పాటిద్దాం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : గురువారంనాడు ఎపి అవతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా పాటిద్దామని తెలంగాణ జిల్లా జేఏసీ చైర్మన్‌ గోపాలశర్మ, కన్వీనర్లు గంగారాం పిలుపునిచ్చారు. బుధవారం టిఎన్‌జిఓస్‌ …

గ్యాస్‌ కొరతపై కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : సంక్షేమ పథకాలైన అంగన్‌వాడీ కేంద్రాలకు మధ్యాహ్న భోజన పథకానికి, హాస్టళ్లకు గ్యాస్‌ కోతను విధిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని సిఐటియు నగర …

సింగూర్‌ జలాలు తరలిస్తే అడ్డుకుంటాం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి లోపాయికారి ఒప్పందం వల్ల సింగూరు జలాలను అదనంగా తరలించే యత్నాన్ని అడ్డుకుంటామని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, …

కాలం చెల్లిన 34 బస్సుల నిలిపివేత

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31: నిజామాబాద్‌ ఆర్టీసి రీజియన్‌ పరిధిలో కాలంచెల్లిన 34 బస్సులను నిలివివేస్తున్నట్టు ముఖ్య ఛీప్‌ ఇంజనీర్‌ యం.వెంకటేశ్వర్‌ తెలిపారు. బోధన్‌ ఆర్టీసి డిపోను తనీఖి …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : జాతీయ రహాదారి పై జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. డిగ్రి సప్టిమెంటరీ పరీక్షలు రాసి ద్విచక్రవాహానంపై వెళుతుండగా జక్రాన్‌పల్లి …

తాజావార్తలు