నిజామాబాద్

ఎల్లారెడ్డి ఎస్‌బీఐలో చోరికి దుండగుల విఫల యత్నం

నిజామాబాద్‌ : జిల్లాలోని ఎల్లారెడ్డి ఎస్‌బీఐ శాఖలో దొంగలు చోరికి విఫల యత్నం చేశారు. బ్యాంకు వెనుక ఉన్న కిటికి తొలగించి లోపలికి ప్రవేశించారు. బ్యాంకు లాకర్లు …

ఏసీబీకి చిక్కిన హెడ్‌ కానిస్టేబుల్‌

నిజామాబాద్‌ : డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ పోతన్న రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హెడ్‌ కానిస్టేబుల్‌ పోతన్నపై ఏసీబీ అధికారులు కేసు …

అనుమానాస్పదంగా ఇద్దరి ఖైదీల మృతి

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని జైలులో ఇద్దరు ఖైదీలు అనుమానాస్పద స్ధితిలో ఇద్దరూ ఖైదీలు మృతి చెందారు. జైలు సిబ్బందిని నిర్లక్ష్యం వల్లే మృతి చెందారంటూ …

చెరువులో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి

నిజామాబాద్‌: చెరువులో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ విషాద ఘటన మద్నూరు మండలం చిన్నశక్కర్గాలో చోటు చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సీమాంధ్రులు ఎన్ని కుట్రలు చేసినా టీ ఆగదు :హరీష్‌రావు

నిజామాబాద్‌ :సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌, లగడపాటి ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రం ఆగదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు …

యువతిపై అత్యాచారం.,ఆపై హత్య

నిజామాబాద్‌ : జిల్లాలోని సారంగాపూర్‌ గ్రామ శివారులో యువతిపై గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. స్ధానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు …

విద్యార్థినులకు భద్రతేదీ ?

బోధన్‌ : బాలికల సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో భద్రత కరువైంది. విద్యార్థినుల భద్రత గాలిలో దీపంలా మారింది. హాస్టళ్లలో వాచ్‌మెన్‌లు ,వార్డెన్‌లు స్థానికంగా ఉండకపోవడంతో విద్యార్థినుల భద్రతా …

తెలంగాణ యూనివర్సిటీలో వీసిని అడ్డుకున్న విద్యార్థులు

నిజామాబాద్‌: తెలంగాణ యూనివర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరగడాన్ని నిరసిస్తూ వైస్‌ చాన్స్‌లర్‌ను విద్యార్థులు అడ్డుకున్నారు. కటాప్‌ మార్కులు తగ్గించాలని ఈ సంధర్బంగా విద్యార్థులు …

కె.కె తంగాలో కొనసాగుతున్న ఉద్రిక్తత

దర్పల్లి : నిజామాబాద్‌ జిల్లా దర్పల్లి మండలం నల్లవెల్లిగ్రామంని కె.కె. తాండాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. శనివారం రాత్రి అటవీశాఖ సిబ్బందిపై గ్రామస్తులు జరిపిన దాడిలో అటవీశాఖ రేంజ్‌ …

కానిస్టేబుల్‌పై దాడి అమానుషం : డీఎస్‌

నిజామాబాద్‌ :హైదరాబాద్‌లో సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సభ సందర్భంగా తెలంగాణ వాదులపై జరిగిన దాడులను పీసీసీ మాజీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌ తీవ్రంగా ఖంఢించారు.ఇవాళ సభాప్రాంగణంలో జైతెలంగాణ నినాదాలు చేసిన …