నిజామాబాద్

పొలంలో మందు జల్లి కూలీ మృతి

రేంజర్‌ : పొలంలో మందులు జల్లిన అనంతరం అస్వస్థతకు గురై ఒక వ్యక్తి మృతిచెందగా మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా రేంజర్‌ మండలంలోని తాడ్‌బిలోలి …

సీమాంధ్ర ఉద్యమం కృత్రిమమే : కోదండరాం

నిజామాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం కృత్రిమ ఉద్యమమేనని టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం విమర్శించారు. అక్కడ జరుగుతున్న ఆందోళనలను ఎక్కువ చేసి ప్రసారం చేస్తున్న సీమాంధ్ర …

ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చోరి

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా వినాయకనగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు ఆలయంలోని హుండీని పగలకొట్టి నగదును అపహరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, …

ఘనంగా శివలింగార్చన పూజలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లా కేంద్రంలో గోశాలలోని లక్ష్మీనారాయణ మందిరం పూజారి గోపాల్‌దాస్‌ ఆధ్వర్యంలో నెలరోజులపాటు గోదావరి మట్టితో తయారు చేసిన లింగాలను తయారు చేసి వాటిని రోజుకో ఆకారంలో …

ఏసీబీ వలలో చిక్కిన పంచాయతీ ఏఈ

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని నాగిరెడ్డిపేట పంచాయతీ రాజ్‌ ఏఈ శ్రీనివాస్‌ ఏసీబీ వలలో చిక్కారు. ఓ కాంట్రాక్టరు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు …

నిజామాబాద్‌ జిల్లాలో విషాదం

నిజామాబాద్‌: నౌపేట మండలం బినోలా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి చాకలి లక్ష్మణ్‌ (17) మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. …

అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లా పోలీసులు ముగ్గురు సభ్యుల అంతరాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 తులాల బంగారం,  20 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు …

ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలి

సదాశివనగర్‌: మండలంలోని పద్మాజివాడీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని మండల ప్రత్యేక అధికారి రాములు కోరారు. సోమవారం ఆయన పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో వందమంది …

డిసెంబర్‌లోగా తెలంగాణ ఏర్పడుతుంది: షబ్బీర్‌ అలీ

నిజామాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై సోమవారం అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే షబ్బీర్‌ అలీ తెలిపారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు. డిసెంబర్‌లోగా తెలంగాణ ఏర్పడుతుందని షబ్బీర్‌ …

కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం డీఎస్‌

నిజామాబాద్‌: తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని పీసీసీ మాజీ అధినేత డీఎస్‌ అన్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన …