నిజామాబాద్

ప్రవాహంలో కొట్టుకుపోయి విద్యార్థి మృతి

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని కామారెడ్డి పెద్ద చెరువు వద్ద వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఓ విద్యార్థి మృతి చెందాడు. అతన్ని దేవునిపల్లికి చెందిన లక్ష్మన్‌గా గుర్తించారు.

కారులో 35 లక్షల నగదు పట్టివేత

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడు రహదారి వద్ద ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 35 లక్షల నగదును పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. …

నిండుకుండను తలపిస్తున్న కళ్యాణి డ్యాం

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లారెడ్డి శివారులో కళ్యాణి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కళ్యాణి డ్యాం నిండుకుండను తలపిస్తుంది. …

చెక్‌పోస్ట్‌ వద్ద భారీ నగదు పట్టివేత

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజాంసాగర్‌ మండలం నర్సింగరావుపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ. 18లోల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తి ప్రయాణిస్తుస్తున్న కారును …

పిట్లం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం

నిజామాబాద్‌,(జనంసాక్షి): పిట్లం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఆ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాలకు ఏడు గంటలుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అయితే …

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ విద్యార్థి సంఘాలు మంగళవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌కు వినతి పత్రం …

పీఎస్‌లో యువకుడు అనుమానస్పద మృతి

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులే కొట్టి చంపారంటూ మృతుడి బందువులు పీఎష్‌ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో …

వైసీపీలో భగ్గుమన్న విభేధాలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): విజయమ్మ పర్యటనకు ముందే వైసీపీలో విభేధాలు భగ్గుమన్నాయి. వైసీపీకి ముగ్గురు సీనియర్‌ నేతలు రాజీనామా చేశారు. మాజీ జడ్పీ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, మోహనఖరెడ్డి …

నిజామాబాద్‌ జిల్లాలో ప్రబలిన విషజ్వరాలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): లింగంపేట మండలం నల్లమడుగులో విషజ్వరాలు ప్రబలినాయి. 300 మందికి అస్వస్థతకు గురయ్యారు. అధికారులు మాత్రం పట్టించుకోకుండా లేదు. అధికారుల తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం …

నవీపేట మండలంలో టీచర్‌ దారుణ హత్య

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని నవీపేట మండలం మిట్టాపల్లి గ్రామంలో నవీన్‌రావు అనే టీచర్‌ ను ఈ రోజు ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. వారం రోజుల క్రితమే …