నిజామాబాద్

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

నిజామాబాద్‌, జూలై 24: సిరిసిల్లలో తెలంగాణవాదులపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం విద్యాసంస్థల బంద్‌ జిల్లాలో విజయవంతమైంది. తెలంగాణ విద్యార్థి సంఘం ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలోని అన్ని …

సిరిసిల్లలో తెలంగాణవాదులపై దాడులు అమానుషం

నిజామాబాద్‌, జూలై 24 : చేనేత కార్మికుల సమస్యలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షలు రాజకీయ యాత్ర అని నిజామాబాద్‌ తెలంగాణ రాజకీయ జేఏసీ …

మెస్‌, కాస్మోటిక్‌ ఛార్జిలు పెంచాలి : ఎఐఎస్‌ఎఫ్‌ డిమాండ్‌

నిజామాబాద్‌, జూలై 20 : ప్రభుత్వ వసతి గృహ సమస్యలు పరిష్కరించి, మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలను పెంచాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారతవిద్యార్థి సమాఖ్య(ఎఐఎస్‌ఎఫ్‌) శుక్రవారం చేపట్టిన …

వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌వోగా శ్రీనివాస్‌రావు బాధ్యతలు స్వీకరణ

నిజామాబాద్‌, జూలై 20: హైదరాబాద్‌లోని అబిడ్స్‌ పరిధిలో సిఐగా విధులు నిర్వహిస్తున్న ఎ.శ్రీనివాస్‌రావు శుక్రవారం వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. గత రెండు రోజుల కిందట మెదక్‌-నిజామాబాద్‌ …

ఆర్టీసీ దిష్టిబొమ్మ దగ్ధం : ఎన్‌ఎస్‌ఎఫ్‌

నిజామాబాద్‌, జూలై 20 : విద్యార్థులకు బస్‌ సౌకర్యం కల్పించడంలో ఆర్టీసి విఫలమైందని దీనిని నిరసిస్తూ నవ సమాజ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బస్టాండ్‌ ముందు …

క్యూలైన్లో రైతు ఆకస్మిక మృతి

నిజామాబాద్‌: ఎరువులకోసం క్యూలైన్లో నిలబడిన ఓ రైతు ఆకస్మికంగా మృతి చెందిన దుర్ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. సదాశివనగర్‌ మండలం రామారెడ్డిలో రైతులు ఈ రోజు ఎరువులకోసం …

స్నహభావంతో పండుగలు జరుపుకోవాలి : డిఎస్పీ

నిజామాబాద్‌, జూలై 19: ప్రస్తుతం రానున్న రంజాన్‌, వినాయకచవితి పండుగలను దృష్టిలో పెట్టుకుని అందరూ సామరస్యంగా పండుగలను నిర్వహించుకోవాలని గురువారం ఆర్యనగర్‌ నుండి శాంతి బైక్‌ ర్యాలీని …

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నిజామాబాద్‌, జూలై 19 : కామారెడ్డి పట్టణంలో ఉన్న ఎస్సీ(ఎ,బి), బాలికల, బాలుర (ఎస్‌హెచ్‌ఎమ్‌) హాస్టళ్లను కళాశాలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కలెక్టరేట్‌ వద్ద …

జిల్లాలో పాలన అస్తవ్యస్థం

నిజామాబాద్‌, జూలై 19 : జిల్లాలో ప్రస్తుతం పాలనా వ్యవస్థ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయినట్లు కనిపిస్తుందని, కనీసం మహిళలను మహిళ సంఘాలను సైతం పట్టించుకోవడం లేదని ఐద్వా …

పకడ్బందీగా గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణకు గట్టి చర్యలు

నిజామాబాద్‌, జూలై 19 : ఎపిపిఎస్సీ నిర్దేశించిన నిబంధనలు, ఆదేశాల ప్రకారం గ్రూప్‌-2 పరీక్షను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులు …

తాజావార్తలు