నిజామాబాద్

అన్యాయానికి గురవుతున్న శ్రామికవర్గాలు

నిజామాబాద్‌, జూలై 19 : అణగారిన వర్గాలు, శ్రామిక వర్గాలను అన్యాయం చేస్తున్నాయని, అందుకని శ్రామిక వర్గానికి రాజ్యాధికారం కావాలని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం …

రైతులను విస్మరించిన ప్రభుత్వం : వి.జి.గౌడ్‌

నిజామాబాద్‌, జూలై 19 : రైతాంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, అందులో భాగంగా వ్యవసాయానికి అందించాల్సిన ఉచిత విద్యుత్‌ను అటకెక్కించేందుకు యత్నిస్తుందని టిడిపి జిల్లా అధ్యక్షుడు, …

రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా..

నిజామాబాద్‌, జూలై 18: సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిందని ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య …

‘మాస్టర్‌ సోషల్‌ వర్క్‌’పై పీజీ కోర్సు ప్రారంభం

నిజామాబాద్‌, జూలై 18: నగరంలో ఉన్న ఉమెన్స్‌ కళాశాలలో మొట్టమొదటిసారిగా మాస్టర్‌ సోషల్‌ వర్క్‌(ఎమ్‌ఎస్‌డబ్ల్యు) పిజి కోర్సును ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నట్లు ప్రిన్సిపల్‌ కె.విజయకుమారి తెలిపారు. …

టెండర్లను రద్దు చేయండి

నిజామాబాద్‌, జూలై 18 : మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఔట్‌ సోర్సింగ్‌ కింద పబ్లిక్‌ హెల్త్‌ విభాగంలో పిలిచిన టెండర్లను రద్దు చేయాలని కోరుతూ ఎఐటియుసి,ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో బుధవారం …

విద్యార్థుల అరెస్టుకు నిరసనగా..

నిజామాబాద్‌, జూలై 18: విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా సెక్రటేరియట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకుల అరెస్టును నిరసిస్తూ బుధవారం స్థానిక …

విద్యుత్‌కోతలతో అంతటా అంథకారం : అరికెల

నిజామాబాద్‌, జూలై 18 : విద్యుత్‌ కోతతో రాష్ట్రం అంధకారం అయిందని ఈ విషయాన్ని టిడిపి గతంలోనే చెప్పిందని టిడిపి ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పేర్కొన్నారు. నగరంలో …

డ్రైవర్ల, క్లీనర్ల సమస్యలపై చర్చలు సఫలం

నిజామాబాద్‌, జూలై 18 : గత రెండు నెలలుగా ప్రైవేటు స్కూలు బస్సుల డ్రైవర్లు, క్లీనర్లు చేసిన పోరాటం విజయవంతమైంది. విద్యా సంస్థల యాజమాన్యాలు, సంఘ ప్రతినిధుల …

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూలై 18 : మున్సిపల్‌ కార్పోరేషన్‌లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట చేపడుతున్న రిలే …

జిల్లాలో పాఠశాలల బంద్‌ విజయవంతం

నిజామాబాద్‌, జూలై 17 : విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం జిల్లాలోని విద్యా సంస్థలు మూత పడ్డాయి. పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, …

తాజావార్తలు