నిజామాబాద్, జూలై 18: నగరంలో ఉన్న ఉమెన్స్ కళాశాలలో మొట్టమొదటిసారిగా మాస్టర్ సోషల్ వర్క్(ఎమ్ఎస్డబ్ల్యు) పిజి కోర్సును ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నట్లు ప్రిన్సిపల్ కె.విజయకుమారి తెలిపారు. …
నిజామాబాద్, జూలై 18 : మున్సిపల్ కార్పోరేషన్లో ఔట్ సోర్సింగ్ కింద పబ్లిక్ హెల్త్ విభాగంలో పిలిచిన టెండర్లను రద్దు చేయాలని కోరుతూ ఎఐటియుసి,ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బుధవారం …
నిజామాబాద్, జూలై 18: విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా సెక్రటేరియట్ ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకుల అరెస్టును నిరసిస్తూ బుధవారం స్థానిక …
నిజామాబాద్, జూలై 18 : విద్యుత్ కోతతో రాష్ట్రం అంధకారం అయిందని ఈ విషయాన్ని టిడిపి గతంలోనే చెప్పిందని టిడిపి ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పేర్కొన్నారు. నగరంలో …
నిజామాబాద్, జూలై 18 : గత రెండు నెలలుగా ప్రైవేటు స్కూలు బస్సుల డ్రైవర్లు, క్లీనర్లు చేసిన పోరాటం విజయవంతమైంది. విద్యా సంస్థల యాజమాన్యాలు, సంఘ ప్రతినిధుల …
నిజామాబాద్, జూలై 18 : మున్సిపల్ కార్పోరేషన్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపడుతున్న రిలే …
నిజామాబాద్, జూలై 17 : విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం జిల్లాలోని విద్యా సంస్థలు మూత పడ్డాయి. పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, …
నిజామాబాద్ : రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ అదిష్టానం నిర్ణయం తీసుకుంటుందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆవాభవం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చే వరకు …
మెడికల్ సీట్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: కోదండరాం నిజామాబాద్,జూలై 15(జనంసాక్షి): నిజామాద్ జిల్లాలో నిర్మిస్తున్న మెడికల్ వైద్య కళాశాలకు ఈ ఏడాది మెడికల్ …
నిజామాబాద్: తన సోదరిని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడనే కారణంతో బావను చంపిన బావమరదులు ఈ ఘటన కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్రెడ్డి …