నిజామాబాద్

కనీస వేతనం అమలు కోసం గ్రామ సేవకుల ధర్నా

దేవునిపల్లి: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డి మండలంలోని గ్రామ సేవకులు తాశీల్దార్‌ కార్యలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో ఇది జరిగింది. గ్రామ సేవకులకు …

బస్సు, లారీ ఢీకోని 15 మంది గాయాలు

నిజామాబాద్‌: మండల కేంద్రంలోని జాతీమ రహదారి పై నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సును వేగంగా వస్తున్న లారీఅదుపు తప్పి ఢీకొంది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. …

తాగునీటి కోసం గ్రామస్థుల ఆందోళన

దేవునిపల్లి: కామారెడ్డి మండలం దేవుని పల్లిలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తు శనివారం ఉదయం గ్రామస్థులు ఎల్లారెడ్డి రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా …

వృద్ధుడి సజీవదహనం

నిజామాబాద్‌: కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామంలో ఈరోజు రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో లక్ష్మయ్య అనే వృద్ధుడు సజీవదాహనమయ్యాడు. లక్ష్మయ్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో విద్యుదాఘాతం సంభవించి గుడిసె …

మధ్యాహ్న భోజన ఏజెన్సీల సంఘం

6న కలెక్ట్రేట్‌ ఎదుట ధర్నా నిజామాబాద్‌, ఆగస్టు 2 : ఆంధ్రప్రదేశ్‌ జిల్లా మధ్యాహ్న భోజన ఏజెన్సీల కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముందు ఈ …

వడ్డెర సహకార సంఘాలకు నిధులు కేటాయించాలి

నిజామాబాద్‌, ఆగస్టు 2 : వడ్డెర సహకార సంఘాలకు నిధులు కేటాయించాలని వడ్డెర వృత్తి దారుల సంఘం జిల్లా కమీటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం …

డిఆర్‌ఓ, ట్రెజరీ కార్యాలయాలను

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ నిజామాబాద్‌, ఆగస్టు 2 : కలెక్టరేట్‌లో ఉన్న డిఆర్‌ఓ, ట్రెజరీ ఎన్నికల విభాగాల కార్యాలయాలను గురువారం నాడు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ క్రిస్టినా …

రుణాల మంజూరీకి లబ్దిదారుల ఎంపిక

నిజామాబాద్‌, ఆగస్టు 2 : రాజీవ్‌ యువశక్తి, ఎస్సీ, బిసి, మైనార్టీ కార్పోరేషన్ల ద్వారా రుణాల మంజూరీకై లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు కార్పోరేషన్‌ కమీషనర్‌ రామకృష్ణారావు తెలిపారు. …

ఎస్సీ వసతి గృహంలో వైద్యశిబిరం

నాగిరెడ్డిపేట: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో స్థానిక పీహెచ్‌సీ వైద్యుడు నాగయ్య విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 92మందికి పరీక్షలు నిర్వహించగా 42 మందికి …

మాక్లూర్‌ 35 మంది విద్యార్థుల ఎంపిక

నిజామాబాద్‌: దాన్‌నగర్‌ సమీపంలోని విజయ్‌ ఇంజనీరింగ్‌ కలాశాలలో నిర్వహించిన క్యాంపన్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో 35మంది విద్యార్థులు ఎంపికయ్యారు. బహుళ జాతీయ సంస్థల్లో త్వరలోనే వారు ఉద్యోగుల్లో చేరనున్నారు. …

తాజావార్తలు