నిజామాబాద్

మైనార్టీ ఉపకార వేతనాల పై సమీక్ష నిర్వహించండి

– మైనార్టీ జిల్లా అధ్యక్షులు యండి యాకూబ్‌ పాషా కొత్తగూడెం జనంసాక్షి (అక్టోబర్ 17) : కేంద్ర మైనార్టీ మంత్రిత్వ శాఖ వారు అందిస్తున్న పలు ఉపకార …

హమాలీ రేట్లు ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో 9% పెంపు

టేకులపల్లి, అక్టోబర్ 17 ( జనం సాక్షి): టేకులపల్లి మండల హమాలి &మిల్లు వర్కర్స్ యూనియన్ (IFTU) ఆధ్వర్యంలో మండల వ్యాపారులకు, IFTU నాయకులకు మధ్య సోమవారం …

ఏ ఐ సి సి అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సున్నం నాగమణి

అశ్వరావుపేట అక్టోబర్ 17( జనం సాక్షి ) ఏఐసీసీ అధ్యక్షుడు ఎన్నికల సందర్భంగా గాంధీభవన్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న భద్రాద్రి …

సిసి రోడ్డు, సైడ్ డ్రైన్లు ప్రారంభం

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి అమరవాది గ్రామంలో ఐదు లక్షల యాభై వేల జనరల్ నిధులతో సిసి రోడ్డు, సీసీ డ్రైన్స్ పనులు మునిసిపల్ …

నూతన బస్ షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

జనం సాక్షి, నర్సంపేట మండలంలోని పాత మొగ్ధుంపురం గ్రామంలో నూతన బస్ షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.నర్సంపేట నియోజకవర్గం …

పేద రైతులకు గోశాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో లేగ దూడలు పంపిణీ

  డోర్నకల్ ప్రతినిధి అక్టోబర్ 16( జనం సాక్షి):దుక్కి దున్నడం మొదలు పంట కోత వరకు మెకానైజేషన్‌‌పై రైతులు ఆధారపడక తప్పడం లేదు.ట్రాక్టర్లు, యంత్రాల కిరాయిల ధరలు …

మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా

నారాయణ్ పూర్ మండలం గుజ్జా గ్రామంలో ఆ గ్రామ ఇన్ చార్జ్ ధారూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రఘువీరారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కార్యక్రమాన్ని గడప …

కొండాపూర్ గ్రామం నుంచి భారీగా కాంగ్రెస్ లో చేరిన యువకులు

ధారూర్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామం నుండి 40 మంది యువకులు ఆయా పార్టీల నుండి పెద్ద ఎత్తున రాష్ట్ర మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ గారి …

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి…

      – దోమకొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముదాo శివ శంకర్ పటేల్ కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్16 (జనంసాక్షి); కామారెడ్డి జిల్లా దోమకొండ మండల …

పురుగు మందు సేవించి యువకుడు మృతి

                టేకులపల్లి, అక్టోబర్ 16( జనం సాక్షి ): ఓ యువకుడు పురుగుమందు సేవించి వైద్యశాలలో చికిత్స …

తాజావార్తలు