నిజామాబాద్

రెస్ట్రో రిసార్ట్స్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పలువురు నాయకులు

ఝరాసంగం అక్టోబర్ 16 (జనంసాక్షి) మండల కేంద్రంలో కేతకి సంఘమేశ్వర దేవాలయం సమీపంలో నూతనంగా ప్రారంభించిన వి 5 రెస్ట్రో రిసార్ట్స్ హొటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు …

సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి కొమారి గోపాల్ ఆధ్వర్యంలో సమాచార హక్కు రక్షణ చటం …

భీమదేవరపల్లి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్ కోశాధికారిగా కోల రమేష్

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (16) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్ష కోశాధికారి స్థానాలు భర్తిలో భాగంగా, కోన్ డ్రాజ్ ప్రవీణ్ కుమార్ ను …

ఎన్ టి ఆర్ ట్రస్ట్ భవన్ లో నియోజకవర్గ ఇంచార్జీ ల సమావేశం

బోయిన్ పల్లి అక్టోబర్ 16 (జనం సాక్షి )రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రము లో ఆదివారం విలేకరుల సమావేశంలో చొప్పదండి నియోజకవర్గం ఇన్చార్జి …

సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మోహన్

డోర్నకల్ అక్టోబర్ 16 జనం సాక్షి డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గా మండల పరిధి మోదుగడ్డతండాకు చెందిన ధారవత్ మోహన్ నాయక్ ను …

మాజీ ఎంపీ వినోద్ కుమార్ పరామర్శ

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండల జడ్పిటిసి నాగం భూమయ్య కూతురు వస్మిత ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆదివారం పరామర్శించారు. …

హైవే రోడ్డుపై గుంతల పూడ్చివేత

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : మనం ఫౌండేషన్ ఉపాధ్యక్షులు శివ ఆధ్వర్యంలో క్యాతన్ పల్లి ఎక్స్ రోడ్డు నుండి గద్దరాగడి వరకు హైవే రోడ్డుపై ఉన్న గుంతలను సిమెంట్ …

బీఎంపిలో చేరిన బహుజన నాయకులు

తొర్రూరు 16 అక్టోబర్( జనంసాక్షి ) బహుజన నాయకులు బందు వెంకన్న బహుజన ముక్తి పార్టీలో ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో బహుజన ముక్తి …

వేములపల్లి మొగిలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన బస్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

పౌండర్ వేములపల్లి రాజు జనం సాక్షి, చెన్నరావు పేట చెన్నారావుపేట- నర్సంపేట ప్రధాన రహదారిపై పాత ముగ్దుంపురం గ్రామంలో వేములపల్లి మొగిలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన …

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన టిఎస్ పి ఎస్ సి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.

-మొత్తం అభ్యర్థులు 8654 –పరీక్షకు హాజరైన వారు 6650 — గైర్హాజరైనవారు 2004 మంది –హాజరు శాతం 76.84 –.  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ . …

తాజావార్తలు