మహబూబ్ నగర్

ఏసీబీ వలన డీఈవో రవీందర్

  మహబూబ్నగర్ (జనం సాక్షి)బీ ఉపాధ్యాయుడికి దక్కవలసిన సీనియారిటీ దక్కక పోవడంతో తనకు న్యాయం చేయాలని డి ఈ ఓను కలవగా 50వేల రూపాయలు డిమాండ్ చేశాడు. …

హనుమాన్ దేవాలయంలో నవగ్రహాల విగ్రహాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు

        శంషాబాద్, నవంబర్ 5 ( జనంసాక్షి ) కాంగ్రెస్ ప్రభుత్వంలో వరసగా విగ్రహాల ధ్వంసలు జరుగుతున్నాయి. ఘటన స్థలాన్ని పరిశీలించిన శంషాబాద్ …

ప్రాణాలను కబళించే రాకాసి ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు

  ప్రాణాలను కబళించే రాకాసి ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు. జోగులాంబ గద్వాల (జనం సాక్షి); పెద్ద ధన్వాడ గ్రామంలో ఈతనల్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే …

యాదగిరిగుట్టలో కార్తీక మాస పూజలు షురూ

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందడి మొదలైంది. శనివారం మొదలైన ప్రత్యేక పూజలు డిసెంబర్‌‌ 1 వరకు కొనసాగనున్నాయి. సత్యనారాయణస్వామి వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించే …

ఇథనాల్‌ ఫ్యాక్టరీని ఎత్తివేయకపోతే తీవ్ర ప్రజా ఆగ్రహం చవిచూడాల్సి వస్తుంది

గద్వాల నడిగడ్డ, నవంబరు1 జనం సాక్షి బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎస్ రామచంద్ర రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మించబోయే …

దీపావళి రోజూ ఇథనాల్‌ ఫ్యాక్టరీపై ఆగని పల్లెల పోరు

జోగులాంబ గద్వాల జిల్లా (జనంసాక్షి) : నాకెందుకు, మనకెందుకు అనుకుంటే చాలా పెద్ద తప్పు. గ్రామాల్లో ఇప్పటికీ కొందరికి తెలియడం లేదు. అలాంటివారందరికీ ఊరూరా తిరుగుతూ అవగాహన …

శివ మృతిపై రాజోలిలో అనుమానాలు

రాజోలి, అక్టోబర్ 28, (జనంసాక్షి) : ఈ నెల 23వ తేదీన బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో గాయపడి తుమ్మలపల్లెకు చెందిన శివ మృతి చెందిన విషయం …

కాలుష్య భూతంపై కదిలిన పల్లెలు

రాజోలి : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఏర్పాటు చేసేందుకు పూనుకున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఊరూవాడా కదిలింది. కాలుష్య భూతాన్ని ఎట్టి …

ఓ వైపు తండ్రి మరణం..మరోవైపు కుమారుడి జననం

రాజోలి : పుట్టబోయే బిడ్డపై ఆ దంపతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇక జీవితం హ్యాపీగా సాగిపోతుందని ఉహించుకున్నారు. ఇంతలోనే విధి వక్రించి భర్త రోడ్డు ప్రమాదంలో …

డ్రైవర్‌ చాకచక్యం.. ప్రయాణికులు సురక్షితం

నాగర్‌కర్నూల్‌ బ్యూరో (జనంసాక్షి) : కొల్లాపూర్‌ మండలం ముక్కిడిగుండం పెద్దవాగు వద్ద పెనుప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం కొల్లాపూర్‌ నుంచి ముక్కిడిగుండంకు వెళ్లే క్రమంలో కొందరు ప్రయాణికులతో …