మహబూబ్ నగర్

మహింద్రా సహకారంతో ఆక్సిజన్‌ ప్లాంట్‌

2014 కంటే ముందు ఒక్క ఆక్సిజన్‌ సిలిండర్‌ మాత్రమే ఆక్సిజన్‌తో కూడిన 560 పడకల జిల్లా దవాఖానగా అభివృద్ధి ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడి …

యాదాద్రిని దర్శించుకున్న ఎర్రబెల్లి

యాదాద్రి భువనగిరి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ …

టిఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు

మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో యువకుల చేరిక మహబూబాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతనూనే ఉంది. తాజాగా తొర్రూరు పట్టణంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి …

అభివృద్దిని అడ్డుకోవడమే కాంగ్రెస్‌,బిజెపిల లక్ష్యం

వారికి ప్రజలే బుద్ది చెబుతారు: మంత్రి మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌11  (జనంసాక్షి) :  తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్‌ పార్టీ ఏకైక లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి శ్రీనివాస్‌ …

జిల్లా అభివృద్దికి నిధులు సాధించేందుకు కృషి

మహబూబాబాద్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి జిల్లాకు రావాల్సిన అన్ని రకాల నిధులు, పథకాలను, మంజూరు కావాల్సిన కేంద్రాలను సాధించడం ద్వారా జిల్లాను సమగ్రంగా …

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం

కుటుంబాలను పరమార్శించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌10 జనంసాక్షి: మహబూబ్‌నగర్‌ గ్రావిూణ మండలం అప్పాయిపల్లి సవిూపంలో గతరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరకద్ర ఎంపీడీవో కార్యాలయంలో పని …

విమానగోపురానికి దానం విరాళం

యాదాద్రి భువనగిరి,డిసెంబర్‌6  (జనంసాక్షి);  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి దాతల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు. సోమవారం ఖైరతాబాద్‌ …

చిన్నారితో చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

      మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌2: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మిడ్జిల్‌లో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిది నెలల కుమార్తెతో సహా చెరువులోకి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నది. మిడ్జిల్‌కు చెందిన …

రైతన్న సినిమాను వీక్షించిన మంత్రి

మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌1 (జనంసాక్షి):- జిల్లా కేంద్రంలోని శ్రీనివాస థియేటర్‌లో సినీ నటుడు ఆర్‌.నారాయణ మూర్తి నూతనంగా నిర్మించిన ’రైతన్న’ సినిమాను ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ వీక్షించారు. …

రైతులకు సంకెళ్లు వేయించిన ఘనత కెసిఆర్‌ది: విహెచ్‌

వికారాబాద్‌,నవంబర్‌29(జనం సాక్షి): రైతులకు సంకేళ్లు వేయించిన ఘనత దేశంలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. గిట్టుబాటు ధరను కోరే హక్కు రైతుకు …