మహబూబ్ నగర్

దళితులపై లేని ప్రేమ పార్కులపై ఎందుకు

-మాయ మాటలతో దళితులను అవమణిస్తారా -దళితవాడకు వందలెళ్లుగా రోడ్డులేదు -పల్లె ప్రకృతి వనానికి వేసుకుంటారా -బిజేవైఎం మండల అధ్యక్ష,కార్యదర్శులు నేలం నాగేంద్ర బాబు, ఎడ్ల రాజశేఖర్ మహబూబాబాద్ …

మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి పితృ వియోగం

  -ముఖ్యమంత్రి రాక కోసం ముమ్మర ఏర్పాట్లు -మంత్రి స్వగ్రామం పెద్ద తండాకు మహర్దశ మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి23 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల …

ఆటో బోల్తా పడటంతో 16 మంది రోడ్డు ప్రమాదం

మహబూబాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడటంతో 16 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి …

నేడు రామయ్య తాత 14వ వర్ధంతి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా అయిన ధరూర్ మండల కేంద్రంలో ఉన్న లైబ్రేరియన్ గా రామయ్య తాత 1982 నుండి 2008 …

ధరూర్ శ్యామ్ శివ స్వాములకు అన్నదాన కార్యక్రమం..

– బండల వెంకట్రాములు లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శివాస్వాములు.. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మండల దీక్ష …

మైనర్ బాలికుడిని క్లినర్ గా పెట్టుకుని చంపేశారు

-సమీర్ మృతికి కారణమైన నిర్మల పాఠశాలపై చర్యలు తీసుకోవాలి -ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, పీడీఎస్యూ డిమాండ్ మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి11 (జనంసాక్షి)   స్కూల్ బస్సు ప్రమాదంలో మృతిచెందిన …

రాష్ట్రం లో కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయి: హుస్సేన్ నాయక్

మహబూబాబాద్ బ్యూరో ఫిబ్రవరి 9( జనం సాక్షి). రాష్ట్రంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని బిజెపి పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు …

యావత్ తెలంగాణ సమాజానికి మోదీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి

బజార్ హత్నూర్ మండల కన్వీనర్ రాజారామ్ బజార్ హత్నూర్ (జనం సాక్షి ) : పార్లమెంట్ వేదికగా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మోదీ మాట్లాడారని బజార్ …

నరేంద్ర మోడీ దిష్టి బోమ్మ‌ శవయాత్రలో పాల్గొన్న ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ దిష్టి బోమ్మ‌ శవయాత్రలో పాల్గొన్న ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జోగిపేట్ టిఆర్ఎస్ అధ్యక్షుడు సారా శ్రీధర్ మాజీ మార్కెట్ …

మోదీ చేసిన వ్యాఖ్యలకు నల్ల జెండాలతోనిరసన

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ, మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంటులో ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అయిజ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో …