మహబూబ్ నగర్

మోడీ వ్యాఖ్యలకు నిరసనగా శవ యాత్ర 

జోగిపేట ఫిబ్రవరి 9( జనం సాక్షి) రాజ్యసభలో ప్రధానమంత్రి మోడీ చేసిన ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు నిరసనగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జోగిపేటలో శవ …

అధ్యాపక పోస్టులకు దరఖాస్తులకు స్వీకరణ

గద్వాల్ టౌన్, ఫిబ్రవరి 8 (జనంసాక్షి): ఉండవెల్లి  మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాల అలంపూర్-1లో తాత్కాలిక పద్ధతిని బోధించేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి …

యాదాద్రి పునర్నిర్మాణ పనులపై కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే

` మరోమారు పరిశీలించిన సీఎం కేసీఆర్‌ ` వచ్చే నెలలో మహాసంప్రోక్షణ నేపథ్యంలో పలు సూచనలు యాదాద్రి భువనగరి,ఫిబ్రవరి 7(జనంసాక్షి):వచ్చేనెల మార్చిలో యాదాద్రి ఆలయ మహాసంప్రోక్షణను పురస్కరించుకుని …

దళితబంధుకు ఎంపికైన ఆ గ్రామాలలో ‘పల్లె నిద్ర’

` మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి,ఫిబ్రవరి 6(జనంసాక్షి): దళితబంధు పథకం విజయవంతానికి అందరం కలిసి కట్టుగా పనిచేయాలని మంత్రి నిరంజన్‌ రెడ్డితెలిపారు. దళితబంధుకు ఎంపికైన గ్రామాలలో పల్లెనిద్ర చేస్తామని …

బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం

నిధులు ఊసేలేని కేటాయింపులు ప్రధాని మోడీకి రామానుజులు కలలో ఉద్బోధించాలి అన్ని రాష్టాల్రను ప్రధాని మోడీ సమానాంగా చూడాలి మరోమారు మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ పాలమూరు జిల్లాలో …

పంచాయితీల్లో పేరుకుపోతున్న విద్యుత్‌ బిల్లులు

విూటర్లు లేకపోవడంతో అధిక ఛార్జీలు వసూళ్లు ట్రాన్స్‌కో తీరుపై సర్పంచ్‌ల మండిపాటు మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి 4(జనంసాక్షి):  ఉమ్మడి జిల్లాలో విద్యుత్‌ బకాయిలు ప్రభుత్వానికి భారంగా మారాయి. దీంతో చెల్లింపులు …

కష్టించి పనిచేస్తేన ఫలితాలు.. జిల్లాకలెక్టర్

  వనపర్తి (జనం సాక్షి)     ప్రతిరోజు చేసేపనిలో ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు వెళ్ళిన నాడు ఆశించిన ఫలితాలు సాధించవచ్చని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ …

ఉపాధ్యా,రైతు కుటుంబాలకు రేవంత్‌ పరామర్శ

317 జివోపై కొట్లాడుతామని ప్రకటనస రైతు కుటంబానికి25వేల ఆర్థికసాయం అందచేత మహబూబాబాద్‌,జనవరి29 (జనంసాక్షి): బదిలీపై మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందిన మహబూబాబాద్‌ జిల్లా ఉపాధ్యాయుడు జేత్రామ్‌ …

అంగన్‌వాడీలకు మూడుసార్లు వేతనాలు పెంచాం

నేతచీరలు పంపిణీ చేసిన మంత్రి సత్యవతి మహబూబాబాద్‌,డిసెంబర్‌21(జనం సాక్షి): దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్‌వాడీలకు గత ఏడేళ్లలో మూడుసార్లు వేతనాలు పెంచి, అత్యధిక వేతనాలు ఇస్తున్న …

అన్నదాతల నడ్డి విరుస్తున్న మోడీ

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యవతి మహబూబాబాద్‌,డిసెంబర్‌20( జనం సాక్షి ): రాష్ట్ర రైతు ప్రయోజనాలు కాపాడేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. కానీ, ప్రధాని మోదీ మాత్రం రైతు …