మహబూబ్ నగర్

లారీనీ ఢీకొన్నడీసీఎం: ఇద్దరు మృతి

మహబూబ్ నగర్: ఫరూక్ నగర్ మండలం రాయకల్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీని డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ …

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

మహబూబ్ నగర్: జిల్లాలోని హన్వాడలో విషాదం నెలకొంది. కిరోసిన్ పోసుకుని ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.

గద్వాల పిఎస్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మహబూబ్ నగర్: గద్వాల పిఎస్ లో రాజు అనే వ్యక్తి బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతన్ని గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నాగర్ కర్నూలులో నేడు సామూహిక వివాహాలు..

మహబూబ్ నగర్ : నేడు నాగర్ కర్నూల్ లో ఎంజేఆర్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు …

కొత్తూరు ఎరువుల గోదాంలో భారీ అక్రమాలు

మహబూబ్ నగర్: కొత్తూరులోని ఎరువుల గోదాంలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. రూ. కోట్ల యూరియాను పక్కదారి పట్టించిన నలుగురు అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. …

అత్తను హత్య చేసిన కోడలు..

మహబూబ్‌నగర్: జిల్లా వంగూరు మండలం మిట్టసదగోడులో అత్తను కోడలు గొడ్డలితో నరికి చంపింది.

కూతురితో సహా తల్లి ఆత్మాహుతి

 బిజినేపల్లి (మహబూబ్‌నగర్) : ఆర్థిక ఇబ్బందులు ఆ తల్లి మనసును కలచివేశాయి. మానసిక వికలాంగురాలైన 12 ఏళ్ల కుమార్తెపై కిరోసిన్ పోసి నిప్పటించడమే కాకుండా, తర్వాత తనపై …

తాగిన మైకంలో కూతురిని హత్య చేసిన తండ్రి

మహబూబ్‌నగర్ : తాగిన మైకంలో ఓ తండ్రి కన్న కూతురినే హత్య చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నాగర్‌కర్నూలు మండలం భీమునిగూడలో ఈ …

బూడిదపాడులో మిషన్ కాకతీయ పనులు

మహబూబ్‌నగర్, మే 10: జిల్లాలోని మల్దకల్ మండలం బూడిదపాడులో మిషన్ కాకతీయ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ విశ్వ …

బస్సు టైర్లలో గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు….

మహబూబ్ నగర్: ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. గద్వాల్ బస్టాండు నుంచి రెండు ఆర్టీసీ బస్సులను అధికారులు, పోలీసులు ఎస్కార్ట్ తో బైటకు పంపారు. ఆ …