మహబూబ్ నగర్

మహబూబ్‌నగర్‌ లో కలుషిత నీరు తాగి 40 మందికి అస్వస్థత

మహబూబ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా మల్డకల్‌ మండలం నాగూర్‌దొడ్డి గ్రామంలో కలుషిత నీరు తాగి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు.

ఆగని రైతుల ఆత్మహత్యలు

హైదరాబాద్‌, తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగటం లేదు. సోమవారం వివిధ జిల్లాల్లో మరో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మల్దకల్‌లో అప్పుల బాధతో మహిళా …

పేకాటరాయుళ్ల అరెస్ట్

మహబూబ్‌నగర్, వనపర్తిలోపేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఇంట్లో పేకాటాడుతున్న నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.11 వేల నగదు, నాలుగు బైక్‌లు స్వాధీనం …

మరో రైతు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌,  మహబూబ్‌నగర్‌ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కొత్తపల్లి మండలం చెన్నపరావుపల్లిలో అప్పుల బాధతో రైతు పిట్టల బాలస్వామి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

పెరుగుతున్న కల్తీ కల్లు బాధితుల సంఖ్య..

మహబూబ్ నగర్ : వనపర్తి ఏరియా ఆసుపత్రిలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరుగుతోంది. వింత ప్రవర్తనతో ఆసుపత్రిలో వంద మంది చేరారు.

ట్రాక్టర్‌లు ఢీకొని ఒకరి మృతి

మహబూబ్‌నగర్‌,  కొత్తకోట మండలం మిరాజ్‌పల్లి స్టేజి దగ్గర డీసీఎం ట్రాక్టర్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. …

ఎమ్మెల్యే రేవంత్‌ సోదరుడు గుండెపోటుతో మృతి

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 21 : కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి గుండెపోటుతో మరణించారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనతో రేవంత్‌ …

సుంకేశుల జలాశయంలోకి వరదనీరు..

మహబూబ్ నగర్ : సుంకేశుల జలాయశంలోకి వరద నీరు పోటెత్తుతోంది. జలాశయం ఇన్ ఫ్లో 14 క్యూసెక్కుల ఉండగా ఔట్ ఫ్లో 17వేల క్యూసెక్కులుగా ఉంది. నాలుగు …

భార్యను నరికి చంపిన భర్త

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు, సెప్టెంబరు 12 : కోడేరు మండలం యెత్తంలో భార్యను గొడ్డలితో భర్త నరికి చంపాడు. అనంతరం తానే భార్యను నరికి చంపానని ఇంటి ఎదుట …

మహబూబ్‌నగర్‌లో యువకుడి మృతదేహం లభ్యం

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 11 : జిల్లాలోని తలకొండపల్లి మండలం చుక్కాపూర్ దగ్గర వేణుగోపాలస్వామి గుండంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు …