మహబూబ్ నగర్

యువతి దారుణహత్య

మహబూబ్‌నగర్, ఆగస్టు13: ‌వనపర్తి మండలం నాగవరం సమీపంలో దారుణం జరిగింది. గుర్తుతెలియని యువతి దారుణహత్య కు గురయ్యింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆమెను …

కమీషన్లు, కాంట్రాక్టర్ల కోసమే కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు:‌ ఎల్‌.రమణ, ఎర్రబెల్లి

మహబూబ్‌నగర్, ఆగస్టు13:‌ ‌టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీటీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పరిశీలిస్తామని టీడీపీని విమర్శిస్తూ టీఆర్‌ఎస్‌ రాజకీయ ఎత్తుగడలు వేస్తోందని ఎల్‌.రమణ విమర్శించారు. …

కాసేపట్లో పాతపల్లిలో మాజీ ఐఏఎస్ ల బృందం పర్యటన..

మహబూబ్ నగర్ : పెబ్బేరు (మం) పాతపల్లిలో మాజీ ఐఏఎస్ ల బృందం పర్యటించనుంది. రెండు నెలల క్రితం దళితులపై దాడి నేపథ్యంలో ఈ పర్యటన జరుగనుంది. …

గూరకొండ ఎంపిటిసి అరుణాచలంరాజు దారుణ హత్య

మహబూబ్‌నగర్‌ : దేవరకద్రలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గూరకొండ ఎంపిటిసి అరుణాచలంరాజు ఉదయం ఐదు గంటలకు మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు అతనిపై …

నేడు మహబూబ్‌నగర్ పర్యటనకు మంత్రి కేటీఆర్

మహబూబ్‌నగర్ : రాష్ర్ట పంచాయతీరాజ్ , ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజలకు ఆరోగ్య సేవలు మెరుగు పర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …

మూడేళ్లలో 70 శాతం ప్రాజెక్టుల పూర్తి – కేసీఆర్.

మహబూబ్ నగర్ : మూడేళ్లోలో 70 శాతం ప్రాజెక్టులు పూర్తి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. భూత్పూరులో నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల …

పోలవరం ఎత్తిపోతలపై సమీక్షించిన కేసీఆర్

మహబూబ్‌నగర్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించారు. నల్లగొండ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ కరివెనలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన …

నేడు మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన 

మహబూబ్ నగర్: మంత్రి కేటీఆర్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తూరులో అమెజాన్ ఫెసిలిటీ సెంటర్ ను కేటీఆర్ ప్రారంభించనున్నారు.

ఆర్టీసీ బస్సు బోల్తా:10 మందికిగాయాలు

మహబూబ్ నగర్: జిల్లాలో అడ్డాకుల మండలం హైవే సమీపంలో కొమ్మిరెడ్డిపల్లి దగ్గ సోమవారం అర్థరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ …

ఎమ్మెల్సీ ఎన్నికలకు సీపీఎం దూరం:తమ్మినేని

మహబూబ్ నగర్: ఎమ్మెల్సీ ఎన్నికలకు సీపీఎం దూరంగా ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహబూబ్ నగర్ లో ఆయన మీడియాతో …