Main

కల్తీ విత్తనాలు అమ్మ కుండా చర్యలు చేపట్టాలి; కలెక్టర్:

రైతుల కష్టం వృధా కాకుండా కాపాడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందని కలెక్టర్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ …

సేంద్రియ ఎరువులు వాడితే అధిక దిగుబడి 

తూప్రాన్ (జనంసాక్షి )జూన్ 24::  రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ జీవ ఎరువులను వాడితే అధిక దిగుబడి వస్తుందని మండల సహాయ అధికారి సంతోష్ మరియు …

బ్యాంకు లీకేజీ రుణాల పై అధికారుల సమీక్ష;;

పంది మండలం ఐకేపీ ఐపిసి లో మహిళా పొదుపు సంఘాల పటిష్టత, బ్యాంకు లీకేజీ రుణాల సమృద్ధి కోసం మండల ఏ పి ఎం సమంత, డి …

సంగారెడ్డి ముదిరాజ్ మహాసభలు;

సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు పులి మామిడి రాజు ఆధ్వర్యంలో సంగారెడ్డి ఆందోల్ నియోజకవర్గం కౌన్సిలర్లను నియమించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాసంపల్లి నారాయణ, …

సంగారెడ్డి ;నడిరోడ్డుపై లారీ దగ్ధం

సంగారెడ్డిలో నడిరోడ్డుపై పై లారీ దగ్ధమైంది. ఈ ఘటన ఖానాపూర్ శివారులో జరిగింది. ఆత్మకూరు మండలం మల్కాపూర్ నుంచి పటాన్చెరు వెళ్తున్న లారీకి తురక్కల ఖానాపూర్ గ్రామ …

అనాధ విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేత;

నంది కంది పాఠశాలలో చదువుతున్న 30 మంది అనాధ పేద విద్యార్థులకు దతల సహకారంతో నాట్ పుస్తకాలను స్థానిక పాఠశాలలో ఎం ఈ ఓ అంజయ్య పంపిణీ …

షాది ఖానా లో ఏడవ అంగన్వాడి ఏర్పాటు

15వార్డులో అద్దె భవనంలో ఉన్న 7వ అంగన్వాడీని షాదీఖానా లోని కి మార్చినట్లు అంగన్వాడి సూపర్వైజర్ స్వరూప పేర్కొన్నారు 15వ వార్డ్ కౌన్సిలర్ శ్రీశైలం ఆధ్వర్యంలో విద్యార్థుల …

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

మన ఊరు మన బడి ద్వారా ప్రత్యేక నిధులతో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అందంగా ముస్తాబు అవుతాయని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు …

డ్రం సీడర్ తో వరి అధిక దిగుబడి   

                తూప్రాన్ (జనం సాక్షి )జూన్ 23 :: డ్రం సీడర్ ద్వారా వరి అధిక దిగుబడి …

కాళికాదేవి గుడికి భూమి పూజ

జనం సాక్షి “చిన్న శంకరం పేట “జూన్ 23′ మండలంలోని మాడుర్ గ్రామంలో విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కమ్మరి కృష్ణ చారి ఆధ్వర్యంలో కాళికాదేవి అమ్మవారి …