Main

బాధిత కుటుంబానికీ జడ్పీటీసీ చేయూత

శివ్వంపేట జూన్ 22 జనం సాక్షి : బాధిత కుటుంబాన్ని అన్ని ఆదుకోవాడానికి తన వంతు సహాయ సహకారం అందిస్తానని జడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా అన్నారు. …

నూతన దంపతులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి బషీరాబాద్

 బషీరాబాద్ మండల కేంద్రంలో జయంతి కాలోనీలో బుధవారం రోజున  రుద్రాక్షల శాంతప్ప,ఆశమ్మ కుమార్తి వివాహానికి హాజరై నూతన దంపతులను నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని …

నారాయణాఖేడ్ పట్టణంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యజమానులు

ప్రవేట్ పాటశాల ముందు బుధవారం రోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య అద్యర్యంలో ధర్నా అనంతరం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల …

హరిత గ్రామంగా తీర్చిదిద్దడమే ఆశయం తూప్రాన్

తమ గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దడమే ఆశయమని గౌతు జి గూడ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ రేణు కుమార్ పేర్కొన్నారు జిల్లా పరిషత్ చేర్మెన్ ర్యాకల …

వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. -మంత్రి కేటీఆర్

జహీరాబాద్ జూన్ 22( జనంసాక్షి) వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్టం అని  ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. …

భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉపాధి :కేటీఆర్

ఝరాసంగం జూన్ 22 (జనంసాక్షి )నిమ్జ్ లో  భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు  ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఝరా సంగం మండల పరిధిలోని …

జూన్ 6న ఉద్యోగ మేళా

సంగారెడ్డి టౌన్ జనంసాక్షి ఈనెల 21న  జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వందన  శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. …

నూతన కలెక్టర్ కు అభినందనలు తెలిపిన జనం సాక్షి జర్నలిస్ట్ బృందం

సంగారెడ్డి టౌన్ జనంసాక్షి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ శరత్ కు శుక్రవారం సంగారెడ్డి జిల్లా జనం సాక్షి జర్నలిస్టుల బృందం …

పల్లె ప్రగతి లో అధికారులు సమర్ధవంతంగా పని చేశారు

          తూప్రాన్( జనం సాక్షి) జూన్ 18 :: పల్లె ప్రగతి లో పనిచేసిన అధికారులు సమర్థవంతంగా పని చేశారని రాష్ట్ర …

*మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడాలి* అగ్నిపథ్ పతాకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి

 నిర్మల్ బ్యురో, జూన్ 18,జనంసాక్షి,,,  ప్రధాని మోదీ నేతృత్వంలోని  బీజీపీ ప్రభుత్వం   అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది, అన్ని రంగాల్లోను దేశాన్ని అథోగతి పాలుచేసిందని  అటవీ, …