Main

పట్టణ ప్రగతి మరియు మన బస్తి మన పాఠశాల కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

నారాయణఖేడ్ జూన్4(జనం సాక్షి)   నారాయణ్ ఖేడ్  మున్సిపాలిటీ లో పర్యటించిన ఎమ్మెల్యే  మహ రెడ్డి భూపాల్ రెడ్డి  పట్టణ ప్రగతి లో భాగంగా  నారాయణ్ ఖేడ్  …

*వార్త రాసినందుకు జర్నలిస్టు పై సర్పంచ్ బెదిరింపు*

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన ఓ పత్రిక విలేఖరి పై ఆ గ్రామ సర్పంచ్ బెదిరింపు. ఇలాంటి  బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు …

బిఎస్పీ హత్నూర మండలాద్యక్షుడిగా ముక్కగల్ల ప్రవీణ్

హత్నూర (జనం సాక్షి) బహుజన సమాజ్ పార్టీ హత్నూర మండలాద్యక్షుడిగా వడ్డెపల్లి గ్రామానికి చెందిన ముక్కగల్ల ప్రవీణ్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఆ పార్టీ మెదక్ …

కలెక్టర్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన

పెరుగుతున్న పెట్రోల్ ,డీజిల్ ,గ్యాస్ ,తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ రేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో టిటిడి కళ్యాణ మండపం నుండి కలెక్టరేట్ …

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ లో కవి సమ్మేళనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో గురువారం కవి సమ్మేళనం జరిగింది. జిల్లా అదనపు కలెక్టర్ పోరా రెడ్డి నేతృత్వంలో జరిగిన …

సదాశివపేట మండలంలో దళిత బంద్ ;

 సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన మైలారం ప్రభాకర్ దళిత బంధు స్కీం లో పొందిన 10 లక్షల తో ఏర్పాటుచేసిన దుస్తుల దుకాణాన్ని మాజీ ఎమ్మెల్యే, …

గ్యాస్ ఏజెన్సీల బ్లాక్ దందా – పత్తాలేని పౌరసరఫరాల అధికారులు

హత్నూర (జనం సాక్షి) అక్రమార్జనకు అలవాటు పడిన గ్యాస్ ఏజెన్సీదారులు బ్లాక్ దందాను ఎంచుకుంటున్నారు.సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.ఇంట్లో …

5విడత పల్లెప్రగతి కార్యక్రమంలో ఎంపీపీ చందీ బాయి చౌవాన్

నారాయణఖేడ్ జూన్3(జనం సాక్షి) తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో చల్ల గీత తండాలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో …

దేశానికి దిక్సూచి తెలంగాణ కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి బాట పటాన్చెరు లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

పటాన్ చెరు జూన్ 2(జనం సాక్షి) పోరాడి సాధించుకున్న తెలంగాణను నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశానికి దిక్సూచి గా మార్చారనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ …

ఢిల్లీ వసంత్ ఆలోచనలు నిత్యనూతనం: జేడీ లక్ష్మీనారాయణ

జహీరాబాద్ జూన్ 2 (జనంసాక్షి)ఢిల్లీ వసంత్ ఆలోచనలు నిత్యనూతన మని అది పాదయాత్ర అయినా కుంభ సందేశ యాత్ర అయినా ఆయన ఆలోచనలకు తార్కాణమని .సిబిఐ మాజీ …