Main

ఆర్థిక ఇబ్బందుల తో ఊరి వేసుకొని దంపతులు ఆత్మహత్యా సంగారెడ్డి టౌన్ జనం సాక్షి

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నీ మర్క్స్ నగర్ లో బుధవారం రాత్రీ 10 గంటల సమయంలో  దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్య  చేసుకోనన సంఘటన  చోటు చేసుకుంది …

ప్రజల వద్దకే బ్యాంకులు…. అదనపు కలెక్టర్ రాజర్షి షా బ్యాంకింగ్ అవుట్ రీచ్ సంగారెడ్డి టౌన్ జనం సాక్షి

ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరగకుండా బ్యాంకులే ప్రజల వద్దకు వచ్చి సేవలందిస్తున్నాయని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా బుధవారం  సంగారెడ్డి ఎక్స్ …

మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు

తూప్రాన్( జనం సాక్షి) జూన్ 8 :: తూప్రాన్ మున్సిపల్ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక …

నేడు నిజాం పురం లో చేప మందు పంపిణీ;

సదాశివపేట మండలంలో నిజాంపూర్ గ్రామంలో వంద సంవత్సరాలుగా మృగశిర కార్తె ను పురస్కరించుకొని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు అండ్ ఎం కుటుంబీకులు మనోహర్, రవీందర్ ఒక ప్రకటనలో …

సదాశివపేట్ :దేశవ్యాప్తంగా దళిత బంధువుడు అమలు చేయాలి;

సదాశివపేట మండలం ఎల్లాపురం గ్రామం లో కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతి మేర మాణిక్ ఆధ్వర్యంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సమావేశం నిర్వహించారు. దళిత …

జీతాలు రాలేదని మిషన్ భగీరథ ట్యాంకు పై ఎక్కి నిరసన తెలిపిన కార్మికులు;

సంగారెడ్డి జిల్లా కంద మండలం లో పరిధిలోని కాశీపూర్ పది నెలల జీతాలు ఇవ్వలేదంటూ మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన మిషన్ భగీరథ కార్మికులు …

పుస్తే మట్టెలు అందజేసిన గజగట్లపల్లి సర్పంచ్

“జనం సాక్షి” చిన్న శంకరం పేట “జూన్ 8, మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో ఏ ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి అయినా సర్పంచ్ మీనా రవీందర్ పుస్తే మట్టెలు …

జీతాలు రాలేదని మిషన్ భగీరథ ట్యాంకు పై ఎక్కి నిరసన తెలిపిన కార్మికులు;

సంగారెడ్డి జిల్లా కంది మండలం లో పరిధిలోని కాశీపూర్ లో పది నెలల జీతాలు ఇవ్వలేదంటూ మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన మిషన్ భగీరథ …

నేడు నిజాం పురం లో చేప మందు పంపిణీ;

నేడు నిజాం పురం లో చేప మందు పంపిణీ; సదాశివపేట మండలంలో నిజాంపూర్ గ్రామంలో వంద సంవత్సరాలుగా మృగశిర కార్తి ను పురస్కరించుకొని చేపమందు ఉచితంగా పంపిణీ …

ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి

  తూప్రాన్ (జనం సాక్షి) జూన్ 7 :: ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తులను మాత్రమే వాడాలి అని మనోహరాబాద్ ఎంపీపీ …