Main

బుడతడి టాలెంట్ కు ఎవరైనా ఫిదా కావల్సిందే..!

12 నిమిషాల్లో 60 పద్యాలు చదివి రికార్డ్ సృష్టించిన బుడతడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన సిద్దిపేట జిల్లా వాసి చేర్యాల (జనంసాక్షి) జూన్ 02 …

బయ్యారంలో తెలంగాణ గ్రామీణ క్రీడా మైదాన ప్రాంగణం ప్రారంభించిన ఎమ్మెల్యే హరిప్రియ*

తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ సందర్బంగా సాకరమైన చిరకాల కల* బయ్యారం,జూన్ 02(జనంసాక్షి): గురువారం బయ్యారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ తెలంగాణ …

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవిర్భవ దినోత్సవ వేడుకలు

“జనం సాక్షి “చిన్న శంకరం పేట” జూన్ 2 చిన్న శంకరం పేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి …

*జ‌ర్న‌లిస్టు న‌ర్సింలును ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే

వ‌ట్‌ప‌ల్లి,  జనం సాక్షి : అందోల్ నియోజ‌క‌వ‌ర్గ జనం సాక్షి దిన పత్రిక ఇంచార్జి, జర్నలిస్ట్  న‌ర్సింలు ఇటీవ‌ల గుండె పోటుకు గురై  హైద‌రాబాద్ లోని మ‌హావీర్ …

తెలంగాణా ఉద్యమకారులకు నేడు పురస్కారాలు

హత్నూర (జనం సాక్షి) నీళ్ళు,నిధులు,నియామకాలు అనే నినాదంతో ఆత్మ గౌరవమే ప్రధాన అస్త్రంగా,ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై ఉవ్వెత్తున సాగిన మలిదశ ఉద్యమ పోరులో కదంతొక్కిన ఉద్యమకారులకు …

యువకుడి అనుమానాస్పద మృతి

రైలుపట్టాలపై శవం కనుగొన్న పోలీసులు మెదక్‌,జూన్‌1(జ‌నంసాక్షి):ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై పడి మృతి చెందడం స్థానికంగా …

గోసాంపల్లి సర్పంచ్ కు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శ.

దుబ్బాక 01,జూన్ ( జనం సాక్షి ) దుబ్బాక మండలంలోని గోసాన్ పల్లి సర్పంచ్ తిరుపతి రెడ్డి తండ్రి నర్సారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ లోని …

ఓబీసీ కులగణన పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. – బీసీ నీనాదంతో ప్రధాని అయిన మోడీ బీసీలపై అస్పృశ్యతనా -టి పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు

ఓబీసీల కుల గణన పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, బీసీల నినాదంతో ప్రధాని అయిన మోడీ బీసీలపై అస్పృశ్యతను ప్రదర్శించడం ఏంటని అని టిపి ఎస్ …

కొమురవెల్లి మల్లన్నకు పెరిగిన ఆదాయం

సిద్దిపేట,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ ఆదివారం సందర్భంగా రూ. 36,87,546 ఆదాయం వచ్చినట్లు ఆలయ ధర్మకర్తల …

రెండు కార్లను దగ్ధం చేసిన దుండగులు

మెదక్‌,  ( జనం సాక్షి):   జిల్లాలోని తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధి పోతరాజ్‌ పల్లిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెండు కార్లను పెట్రోల్‌ పోసి దహనం చేశారు. అడ్వకేట్‌ మూత్తిగళ్ల …